శబరిమలలోని అయ్యప్పస్వామి దేవాలయం తెరుచుకున్నది. ఈ ఉదయం 5 గంటలకు ప్రధాన తంత్రి కందరారు రాజీవరు సమక్షంలో గర్భగుడి తలుపులు తీశారు. ఈ నెల 17వ తేదీ నుంచి మండలం-మకరవిలక్కు సీజన్ ప్రారంభం కానుండడంతో...
సిక్కోలు జిల్లా లో అరసవల్లి శ్రీ సూర్య నారాయుని దేవాలయం లో ఎలాగైతే రధ సప్తమి నాడు సూర్యుని కిరణాలు… గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తాకుతాయే అలా నే పొరుగున ఉన్న పార్వతీ పురం...
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 6...
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కేదార్ నాథ్ యాత్రికులకు శుభవార్త. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగాన్ని చూడాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ కు 18...
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన ఆదిశిలా క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాలయంలో కార్తీకమాస ప్రత్యేక పూజలు, దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయం వ్యవస్థాపక వంశీ యులు శ్రీకృష్ణ...
పల్నాడు జిల్లా లో కృష్ణ నదీ తీరంలో అమరావతీ గ్రామంలో పరమ పవిత్రమైన శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం విరాజిల్లుతున్నది. ఐదు ఆరామాలలో ఒక ఆరామం ఈ అమరావతి. అమరావతిలో పడిన శివలింగాన్ని ఇంద్రుడు జించి...
ఖగోళంలో దశాబ్దాల అనంతరం పక్షం రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న అరుదైన కేతు గ్రస్త పాక్షిక సూర్య గ్రహణం.. రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణాలు విశ్వవ్యాప్తంగా అలజడి.. రాజకీయ, ఆర్థిక సంక్షోభం రేపుతాయని ప్రముఖ...
నేడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర్రగ్రహణం. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం. ఈ గ్రహణం రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం కావడం ప్రత్యేకం. ఈ గ్రహణం కారణంగా మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభరాశి వారికి శుభ...
శబరిమలలో మకరజ్యోతి యాత్ర నవంబర్ 16 సాయంత్రం ప్రారంభం కానుంది. శబరిమలలో మండల పూజ కోసం నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు శబరిమల ఆలయాన్ని తెరిచే వుంచుతారు. డిసెంబర్ 27న శబరిమల...