ఆయన నిన్నటి వరకూ మనం చూసిన మనలాంటి మనిషి. వేషభాషలు, రూపురేఖలు కొంచెం విభిన్నంగా కనిపించినా,మన మధ్యే తిరిగి, మనలాగే మాట్లాడే, మన వలె చమత్కార, హాస్య సంభాషణలు చేసినవాడే. కానీ,ప్రపంచం ఆయన్ని కొత్తగా...
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందచేస్తూ వస్తున్న అనేక అవార్డు లలో దేనికదే ప్రత్యేకత సంతరించుకుంది. అయినా అన్నింటిలో కూడా “సంతోషం అవార్డ్స్” కి మాత్రం ఓ సుస్థిర స్థానం ఉందని చెప్పక తప్పదు....
ఉత్తరాంధ్ర కల్పవల్లి.. విజయనగరం ఆడపడుచు, భక్త జనభాంధవి, భక్తుల కొంగు బంగారం, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, నగర...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం పెద్ద శేష వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి జెఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. వీటిలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాల్లో...
సత్యంన్యూస్.నెట్ చెప్పినట్లే జరిగింది అన్నమయ్య జిల్లా నందలూరు లోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం టిటిడిలో విలీన ప్రక్రియ ఆదివారం జరిగింది.ఆలయ పూజారులు టీటీడీ,ఎండోమెంట్ సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణ...
కలియుగ వైకుంఠాన్ని తలపించే ఆదిశిలా క్షేత్రం తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారు, ఏడు కొండలపైనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక రూపాలలో వెలసి తన భక్తులను పావనం చేస్తున్నాడు. ఏడుకొండలపై పాదం మోపకముందే...
భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా శ్రీశైల పుణ్య క్షేత్రంలో స్పర్శ దర్శనం నిలిపివేశారు. నేటి నుండి ఈనెల 23 వరకు శ్రీశైలం మల్లన్న స్పర్శదర్శనం నిలిపివేసినట్లు ఈవో లవన్న తెలిపారు. భక్తులందరికి సౌకర్యవంతమైన దర్శనం...
కడప నగరంలోని మహావీర్ సర్కిల్, నూతన కలెక్టరేట్ వద్ద ఉన్న, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. కడప జడ్పీ చైర్మన్ ఆకే పాట్టి అమర్నాథ రెడ్డి,...
ఈనెల 28 నుండి ప్రారంభమయ్యే మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర స్వామిని ఆహ్వానం పలుకుతూ దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు...
శబరిమలలోని అయ్యప్పస్వామి దేవాలయం తెరుచుకున్నది. ఈ ఉదయం 5 గంటలకు ప్రధాన తంత్రి కందరారు రాజీవరు సమక్షంలో గర్భగుడి తలుపులు తీశారు. ఈ నెల 17వ తేదీ నుంచి మండలం-మకరవిలక్కు సీజన్ ప్రారంభం కానుండడంతో...