33.7 C
Hyderabad
April 29, 2024 01: 19 AM
Slider ఆధ్యాత్మికం

కేదార్ నాథ్ ఆలయానికి త్వరలో షార్ట్ కట్ రూట్

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కేదార్ నాథ్ యాత్రికులకు శుభవార్త. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగాన్ని చూడాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ కు 18 కిమీ కాలినడకన లేదా గుర్రాలపైనే వెళ్లాల్సి వస్తోంది. ఆ ప్రయాస లేకుండా మరింత సులభంగా చేరేలా రోడ్డు మార్గం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు అధికారులు. గౌరీకుండ్ నుంచి చౌమాసి వరకు రోడ్డు మార్గం రానుంది. ఇదే దుబాటులోకి వస్తే దూరం 11 కిలోమీటర్లు తగ్గుతుంది. చౌమాసి నుంచి 7 కిమీ మాత్రమే కేదార్ నాథ్ కు కాలినడకన వెళ్లాల్సి వస్తుందన్నారు అధికారులు.

Related posts

తెలంగాణ జాతీయసమైక్యతా దినంగా సెప్టెంబర్ 17

Bhavani

మహారాష్ట్ర పాలిటిక్స్: మళ్లీ కదులుతున్న ముళ్ల కంప

Satyam NEWS

ఎనాలసిస్: చర్చల మాటున.. చిచ్చుల బాటన…

Satyam NEWS

Leave a Comment