25.7 C
Hyderabad
May 19, 2024 07: 25 AM

Category : జాతీయం

Slider జాతీయం

న్యాయవ్యవస్థపై దాడి ఫ్యాషన్ అయిపోయింది

Satyam NEWS
న్యాయ వ్యవస్థ పై దాడి చేయడం కొత్త ట్రెండ్ గా కనిపిస్తోందని చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ వ్యాఖ్యానించారు. వ్యతిరేక తీర్పులు ఇస్తే న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థకు ఇంటెలిజెన్స్‌...
Slider జాతీయం

ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ కావాలి

Satyam NEWS
ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ జిల్లా కు రైల్వే లైన్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సొయం బాపురావు ఆధ్వర్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ప్రతినిధి బృందం కోరింది....
Slider జాతీయం

సమగ్ర శిక్షా పథకం కొనసాగింపునకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర

Satyam NEWS
సవరించిన సమగ్ర శిక్షా పథకాన్ని ఐదేళ్లు పొడిగించాలన్న ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. 2021-22నుంచి 2025-26వ సంవత్సరం వరకూ ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని...
Slider జాతీయం

లద్దాక్ ప్రాంతంలో అరుదైన రికార్డు సాధించిన బిఆర్ఓ

Satyam NEWS
ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో వాహనాలు వెళ్లేందుకు వీలైన రోడ్డు నిర్మించిన ఘనత భారత్ సొంతం చేసుకున్నది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తున తూర్పు లద్దాక్ ప్రాంతంలోని ఉమ్ లిగ్లా ప్రాంతంలో ఈ...
Slider జాతీయం

పీవీ సింధు ను సత్కరించిన అదిలాబాద్ ఎంపీ

Satyam NEWS
ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి దేశానికి గర్వకారణమైన పీవీ సింధు ను అదిలాబాద్ ఎంపీ  సోయం బాపురావు ఢిల్లీలో ఘనంగా సన్మానించారు. కేంద్ర అ క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో...
Slider జాతీయం

మోడీని ఢీ కొట్టేందుకు మమతమ్మ రెడీ

Satyam NEWS
దీదీ వెర్సెస్ మోదీగా సాగిన నిన్నమొన్నటి  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు గెలుపు మమతా బెనర్జీనే వరించింది.దీనితో,విపక్ష నాయకులందరికీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే విశ్వాసం పెరిగింది. మోదీని...
Slider జాతీయం

డేటింగ్ యాప్ తో పరిచయం ఆ పై అత్యాచారం

Satyam NEWS
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన ఒక వ్యక్తిని నమ్మి వెళ్లిన ఒక యువతి అత్యాచారానికి గురైంది. ముంబయిలో ఈ సంఘటన జరిగింది. ముంబయికి చెందిన ఒక యువతి డేటింగ్ యాప్ లో ఒక...
Slider జాతీయం

నేషనల్ యూనిటీ అవార్డు నామినేషన్లకు ఆహ్వానం

Satyam NEWS
భారతదేశ ఐక్యత, సమగ్రతకు తోడ్పడే విభాగంలో అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు’కు కేంద్ర హోంశాఖ ఆన్‌లైన్ నామినేషన్ లను స్వీకరిస్తుంది.  నామినేషన్లను స్వీకరించడానికి చివరి తేదీ 15.08.2021గా...
Slider జాతీయం

ఇద్దరు స్నేహితుల కోసం రైతులకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam NEWS
కేవలం ఇద్దరు పారిశ్రామిక ఫ్రెండ్స్ కోసం దేశంలోని రైతాంగం మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నేడు...
Slider జాతీయం

రాయలసీమ ప్రాజెక్టులకు బాసటగా నిలవండి…ప్లీజ్

Satyam NEWS
రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవ చూపి ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని బిజెపి ప్రతినిధి బృందం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు...