ఆదివాసి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోండి
ఆదివాసి హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో పేరిట ఉద్యోగులు ఉపాధ్యాయులతో చెలగాటమాడుతోందని వెంటనే 317 జీవో రద్దు చేసి ఆదివాసీ హక్కులను కాపాడాలని ఎంపీ సోయం బాపురావు డిమాండ్...