26.7 C
Hyderabad
April 27, 2024 10: 05 AM

Tag : MP Soyam Bapurao

Slider ఆదిలాబాద్

ఆదివాసి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోండి

Satyam NEWS
ఆదివాసి హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో పేరిట ఉద్యోగులు ఉపాధ్యాయులతో చెలగాటమాడుతోందని వెంటనే 317 జీవో రద్దు చేసి ఆదివాసీ హక్కులను కాపాడాలని ఎంపీ సోయం బాపురావు డిమాండ్...
Slider జాతీయం

ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ కావాలి

Satyam NEWS
ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ జిల్లా కు రైల్వే లైన్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సొయం బాపురావు ఆధ్వర్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ప్రతినిధి బృందం కోరింది....
Slider జాతీయం

పీవీ సింధు ను సత్కరించిన అదిలాబాద్ ఎంపీ

Satyam NEWS
ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి దేశానికి గర్వకారణమైన పీవీ సింధు ను అదిలాబాద్ ఎంపీ  సోయం బాపురావు ఢిల్లీలో ఘనంగా సన్మానించారు. కేంద్ర అ క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో...
Slider మెదక్

ప్రజల ప్రాణాల కంటే కెసిఆర్ కు ఎన్నికలే ముఖ్యం

Satyam NEWS
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. సిద్దిపేట ఎన్నికల ప్రచారానికి...
Slider ఆదిలాబాద్

బైంసా అల్లర్ల పై పార్లమెంటులో గళం విప్పిన ఎంపీ సోయం

Satyam NEWS
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బైంసా పట్టణం లో తరచూ జరుగుతున్న మత ఘర్షణల కేసులో హిందువుల పై దాడులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఈ వరుస ఘటనలపై సిబిఐతో విచారణ జరిపించి...
Slider ఆదిలాబాద్

నాగోబా ఆలయాన్ని సందర్శించిన బండారు దత్తాత్రేయ

Satyam NEWS
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​  నాగోబా ఆలయాన్ని హిమచల్​ప్రదేశ్​  రాష్ట్ర గవర్నర్  బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు.  ప్రత్యేక హెలిక్యాప్టర్​లో  ఆదిలాబాద్​ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు ఎంపీ సోయం బాపూరావు ,  జిల్లా కలెక్టర్​ సిక్తా...
Slider ఆదిలాబాద్

లంబాడి బంజారా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వద్దు

Satyam NEWS
తెలంగాణ ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని, ముఖ్యంగా వలస వచ్చిన లంబాడి బంజారా తెగలను గుర్తించి  ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయవద్దని  ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు...
Slider ఆదిలాబాద్

ఆదివాసీ ఎంపికి టీఆర్ఎస్ చేతిలో ఘోర పరాభవం

Satyam NEWS
తెలంగాణలో అధికారులు అధికార పార్టీ ఆదేశాలు పాటించడం తప్ప ప్రోటోకాల్ నిబంధనలు పాటించడం మర్చిపోయినట్లున్నారు. అదీ కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ ఎంపికి ఘోర అవమానం చేశారు. ఈ సంఘటన కొమరం...
Slider ఆదిలాబాద్

జాతీయ రహదారి ఆధునీకరణకు రూ.44 కోట్లు

Satyam NEWS
అదిలాబాద్ పెన్ గంగ నుండి సోన్ వరకు జాతీయ రహదారి ఆధునీకరణలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ. 44 కోట్ల నిధులు మంజూరు చేశారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తెలిపారు....