24.7 C
Hyderabad
May 19, 2024 02: 22 AM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

పాపం కౌశిక్ రెడ్డి: హామీ ఇచ్చిందెవరు? నట్టేట ముంచిందెవరు?

Satyam NEWS
నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉండి అమాంతం ఎగిరి గంతేయాలనుకున్న కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితం ఒక్క సారిగా మఠాష్ అయింది. హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారైందని...
Slider కరీంనగర్

తెలంగాణలో తవుడునూనె మిల్లుల ఏర్పాటుకు ప్రాధాన్యత

Satyam NEWS
తెలంగాణలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా రైస్ బ్రాన్ ఆయిల్ (తవుడు నూనె) మిల్లులకు ప్రాధాన్యత...
Slider కరీంనగర్

హుజురాబాద్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్ చార్జిలు వీరే

Satyam NEWS
రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. హుజురాబాద్ ఉప ఎన్నిక కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిలను రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉపఎన్నికలో సత్తా చాటేందుకు,...
Slider కరీంనగర్

టీఆర్ఎస్ లో చేరబోతున్న కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు కౌశిక్‌రెడ్డి

Satyam NEWS
కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు కౌశిక్‌రెడ్డి ఈ నెల 16న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సమక్షంలో తెలంగాణ భవన్‌లో తన అనుచరులతో కలసి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 14న...
Slider కరీంనగర్

తెరాసలో చేరిన హుజూరాబాద్ విద్యార్థి సంఘ నేతలు

Satyam NEWS
తెలంగాణ యువత భవిషత్తుకు భరోసానిచ్చేది తెరాసానే అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే ఆనాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చెప్పారో…అదే లక్ష్యంతో సీఎంగా కేసీఆర్ పని...
Slider కరీంనగర్

హుజురాబాద్ లో పూర్తి కావచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Satyam NEWS
ఎన్నికలకు ముందు సిఎం కెసిఆర్ ఇచ్చిన ప్రతి హామి నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిరసపల్లి లో...
Slider కరీంనగర్

కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కు టీఆర్ఎస్ గాలం?

Satyam NEWS
అన్నీ అనుకున్నట్లు జరిగితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తో...
Slider కరీంనగర్

వేములవాడ నియోజకవర్గo పైన ముఖ్యమంత్రి సీతకన్ను

Satyam NEWS
స్థానిక ఎమ్మెల్యే కనపడటం లేదని, బాధలు చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం ఇవ్వడం లేదని పీసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం లో...
Slider కరీంనగర్

కాళేశ్వర ఆలయంలో అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూజలు

Satyam NEWS
రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈరోజు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ప్రధాన రాజగోపురం వద్ద అర్చకులు ఆమెకు పుర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి...
Slider కరీంనగర్

తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్

Satyam NEWS
త‌మ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర ప‌ట్టా జారీ చేశార‌ని ఆరోపిస్తూ ఓ మ‌హిళ …. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్‌కు తాళి కట్టిన ఘటన పై జిల్లా కలెక్టర్ ...