38.2 C
Hyderabad
May 5, 2024 22: 44 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

లంచం తీసుకునే దరిద్రులారా ఈ తాళిబొట్టు తీసుకుని పని చేయండి

Satyam NEWS
ఈ మాటలు చెప్పడమే కాదు ఒక మహిళ తన తాళిబొట్టును రెవెన్యూ అధికారులకు ఇచ్చి తన పని చేయమని బతిమాలుకున్నది. ఈ లంచగొండులు దేశం మొత్తం ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ప్రత్యేకంగా...
Slider కరీంనగర్

కరీంనగర్ సిగలో సిద్ధమవుతున్న తీగలమణిహారం

Satyam NEWS
కరీంనగర్ సిగలో ఆకర్షణీయంగా నిలిచేందుకు తీగల మణిహారం సిద్దమయింది. త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో… అధికారులు చురుకుగా పనులను నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం వంతెన పై...
Slider కరీంనగర్

యజ్ఞంలా ప్రతీ ఒక్కరు హరితహారం కార్యక్రమాల్లో పాల్గొనాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలలో  ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు....
Slider కరీంనగర్

అభాగ్యులకు అండగా సీఎం రిలిఫ్ ఫండ్

Satyam NEWS
అడిగిందే తడవుగా అభాగ్యులను ఆదుకుంటున్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తాజాగా హుజురాబాద్, మామిడల పల్లి గ్రామం ,వీణవంక మండలంకు చెందిన సిరిపురం రమేష్ కుమారుడు ప్రశాంత్ గతంలో...
Slider కరీంనగర్

ఒకే రోజు కరీంనగర్ లో 14 పార్కులను ప్రారంభించిన మంత్రి గంగుల

Satyam NEWS
ఒకే రోజు 14 పార్కులను కరీంనగర్ లో ప్రారంభించారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. 4కోట్ల నిధులతో నిర్మాణమైన ఈ పార్కులు నగరవాసులకు అహ్లదంతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. తెలంగాణ...
Slider కరీంనగర్

రూ. 410 కోట్లతో సర్వాంగ సుందరంగా మానేరు రివర్ ప్రంట్

Satyam NEWS
కరీంనగర్ ముఖద్యారమైన లోయర్ మానెర్ డాం రూపురేఖలు మారబోతున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అధ్బుతమైన రివర్ ప్రంట్ గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుంది. బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల...
Slider కరీంనగర్

నేషనల్ హైవే కింద ఇల్లు పోతుందని గుండె ఆగి మహిళ మృతి

Satyam NEWS
NH 563 కింద తన ఇల్లు కోల్పోతున్న విషయం తెలుసుకుని ఒక మహిళ గుండె ఆగింది. తమ విజ్ఞప్తులను అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆమె మనస్తాపానికి గురైంది. ఎల్కతుర్తి మండలం వల్భా పూర్...
Slider కరీంనగర్

అందరికి వ్యాక్సిన్ ఇచ్చిన ప్రధాని మోడీకి పాలాభిషేకం

Satyam NEWS
దేశ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం పట్ల రాజన్న సిరిసిల్లా జిల్లా బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ  ఎస్సీ మోర్చా అధ్వర్యంలో వేములవాడ...
Slider కరీంనగర్

టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి

Satyam NEWS
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బయానాలు ఇచ్చి కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన...
Slider కరీంనగర్

కరోనా రోగులకు ఆహారం అందచేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS
కరోనా రోగులకు తన సేవలను మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు కొనసాగిస్తున్నది. 17 వ రోజు కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 మంది కరోనా వ్యాధి పీడితులకు, వైద్య సిబ్బందికి రాజన్న సిరిసిల్లా జిల్లా...