39.2 C
Hyderabad
May 4, 2024 19: 52 PM
Slider కరీంనగర్

కాళేశ్వర ఆలయంలో అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూజలు

#kaleswaram temple

రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈరోజు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

ముందుగా ప్రధాన రాజగోపురం వద్ద అర్చకులు ఆమెకు పుర్ణకుంభ స్వాగతం పలికారు.

స్వామి వారి అభిషేకం అనంతరం అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం ఆలయ సీనియర్ సహాయకులు ఉమామహేశ్వర్ రావు ఆధ్వర్యంలో అర్చకులు ఆశీర్వచనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ CCF ఆశ, జయశంకర్ భూపాలపల్లి DFO లావణ్య, తాడ్వాయి Sub DFO శివాశిష్ పాల్గొన్నారు.

Related posts

జన సూరజ్: ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు

Satyam NEWS

బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

Satyam NEWS

ఢిల్లీలో తెలంగాణా ఏపీ సీఎంల భేటీ?

Satyam NEWS

Leave a Comment