నాగర్ కర్నూల్ ఎస్సీ మెనెజ్ మేంట్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి
నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.తారా సింగ్ ఆరోపించారు. ఈ విషయం బయటకు చెప్పవద్దని...