32.7 C
Hyderabad
April 27, 2024 02: 20 AM

Tag : Mala Chaitanya Vedika

Slider మహబూబ్ నగర్

దళితబంధు స్కీం అందరికి ఇవ్వాలి

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో జరిగిన మాలల చైతన్య సమితి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు, రాష్ట్ర వర్కింగ్...
Slider మహబూబ్ నగర్

పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

Satyam NEWS
నూతన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం...
Slider ముఖ్యంశాలు

మాలలకు ద్రోహం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

Satyam NEWS
ఎస్ సి వర్గీకరణపై తప్పుడు మాటలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తారని మాలల చైతన్య సమితిరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా...
Slider మహబూబ్ నగర్

అత్యాచారం చేసే కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలి

Satyam NEWS
మైనర్ బాలికలపై సామూహిక లైంగిక దాడులు చేస్తున్న మదమెక్కిన కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలని మాలల  చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర...
Slider మహబూబ్ నగర్

మాల నాగరాజు హత్యకు కొల్లాపూర్ లో నిరసన ర్యాలీ

Satyam NEWS
మతాంతర వివాహం చేసుకున్న దళిత సామాజిక వర్గానికి చెందిన మాల నాగరాజును హైదరాబాద్ నడిబొడ్డున విచక్షణ రహితంగా పట్టపగలు ప్రజలందరూ చూస్తుండగా హత్య చేసిన నలుగుర్ని వెంటనే ఉరి తీయాలని మాల చైతన్య సమితి...
Slider మహబూబ్ నగర్

అంబేద్కర్ విగ్రహాన్ని తగులబెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి

Satyam NEWS
అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి వారిపై రాజద్రోహం కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మాలల చైతన్య సమితిరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు...
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ కార్యకర్తలను చూసి ఎగిరిపడద్దు బిడ్డ రేవంత్ రెడ్డి

Satyam NEWS
మాలల మనోభావాలు దెబ్బతీసేలా  టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరించారని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు-మన పోరు...
Slider మహబూబ్ నగర్

నిందితులు 190 మందిని ఎన్ కౌంటర్ చేయాలి

Satyam NEWS
దళిత యువతి ఎరుకల సరితను బంధించి తొమ్మిది సంవత్సరాల పాటు 5 వేల సార్లు లైంగిక దాడి చేసిన 190 మంది కామాంధులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక...
Slider మహబూబ్ నగర్

మాల ఉద్యోగుల చైతన్య సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS
మాల ఉద్యోగుల చైతన్య సమితి క్యాలెండర్ ను నేడు కొల్లాపూర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ భరత్ కుమార్, యశ్వంత్ రాణి ఫార్మసిస్ట్ జీకే వెంకటేష్, కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్...