25.7 C
Hyderabad
May 19, 2024 03: 30 AM

Category : మహబూబ్ నగర్

Slider మహబూబ్ నగర్

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

Satyam NEWS
నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల  గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘం జిల్లా పరిషత్ జర్నల్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని  నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ పెద్దపల్లి పద్మావతి...
Slider మహబూబ్ నగర్

అనారోగ్యంతో ఉన్న నిరుపేదల పాలిట వరం ముఖ్యమంత్రి సహాయనిధి

Satyam NEWS
అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు....
Slider మహబూబ్ నగర్

ప్రతిరోజు పరిశుభ్రమైన మంచి నీరు సరఫరా చేయాలి

Satyam NEWS
ప్రతి ఇంటికి ప్రతిరోజు  మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన మంచి నీరు సరఫరా చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్ లో నిర్వహించిన...
Slider మహబూబ్ నగర్

సామాన్య ప్రజలకు విద్యను దూరం చేసేందుకు కుట్ర

Satyam NEWS
సామాన్య ప్రజలకు విద్యను దూరం చేసేందుకే నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం...
Slider మహబూబ్ నగర్

పెబ్బేరు మత్స్య కళాశాల దేశానికే ఆదర్శంగా నిలవాలి: మంత్రి తలసాని

Satyam NEWS
వనపర్తి జిల్లా పెబ్బేరులోని మత్స్య కళాశాల దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం పెబ్బేరులోని పీవీ నరసింహారావు పశు వైద్యశాల ఆధ్వర్యంలోని మత్స్య కళాశాలలో...
Slider మహబూబ్ నగర్

పి ఎం ఇ జి పి పై నాగర్ కర్నూల్ లో అవగాహన సదస్సు

Satyam NEWS
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పై అవగాహన నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి సమావేశ మందిరంలో తేదీ 24 9...
Slider మహబూబ్ నగర్

పానుగంటి రత్నమ్మకు నివాళి అర్పించిన రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబావి మండల కేంద్రంలోని పానుగంటి వెంకటస్వామి  మాతృమూర్తి రత్నమ్మ ఆదివారం అకస్మాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు రంగినేని అభిలాష్ రావు...
Slider మహబూబ్ నగర్

కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Satyam NEWS
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్, ఇప్పుడు సెకండ్ వెవ్ లో ఉన్నదని అందువల్ల కరోనా వైరస్ ను తరిమికొట్టాలని TMRPS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రాము మాదిగ అన్నారు. ఈ రోజు వీపనగండ్ల...
Slider మహబూబ్ నగర్

ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థులకు త్రీ ఆర్స్ ఎంతో ఉపయోగం

Satyam NEWS
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో దాదాపు 500 రోజుల పాటు విద్యార్థులు పాఠశాలలకు దూరమవ్వడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యం తగ్గింది. విద్యా సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం ఈనెల 20...
Slider మహబూబ్ నగర్

ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి: వనపర్తి జిల్లా కలెక్టర్

Satyam NEWS
ఎలాంటి అపోహలకు లోనుకాకుండా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రజలకు సూచించారు. శనివారం గోపాల్ పేట మండలం మున్ననూర్, వనపర్తి...