28.7 C
Hyderabad
April 26, 2024 10: 41 AM
Slider మహబూబ్ నగర్

పానుగంటి రత్నమ్మకు నివాళి అర్పించిన రంగినేని అభిలాష్ రావు

#panugantiratnamma

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబావి మండల కేంద్రంలోని పానుగంటి వెంకటస్వామి  మాతృమూర్తి రత్నమ్మ ఆదివారం అకస్మాత్తుగా మరణించారు.

ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు రంగినేని అభిలాష్ రావు సోమవారం ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పానుగంటి రత్నమ్మ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి  తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related posts

‘శ్రద్ధ విడిపోతానంటేనే అఫ్తాబ్ హత్య చేశాడు’

Satyam NEWS

నాలుగు నెల‌లో రామతీర్ధం ఆల‌య నిర్మాణం పూర్తి చేసాం

Satyam NEWS

మూడు రాజధానులకు మద్దతుగానే ఈ మునిసిపల్ తీర్పు

Satyam NEWS

Leave a Comment