18.7 C
Hyderabad
January 23, 2025 03: 19 AM
Slider మహబూబ్ నగర్

పానుగంటి రత్నమ్మకు నివాళి అర్పించిన రంగినేని అభిలాష్ రావు

#panugantiratnamma

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబావి మండల కేంద్రంలోని పానుగంటి వెంకటస్వామి  మాతృమూర్తి రత్నమ్మ ఆదివారం అకస్మాత్తుగా మరణించారు.

ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు రంగినేని అభిలాష్ రావు సోమవారం ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పానుగంటి రత్నమ్మ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి  తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related posts

తొలకరి బంధం

Satyam NEWS

Crime Report: విజయవాడలో నేరాలు తగ్గుముఖం

Satyam NEWS

ములుగు లో గర్జించిన గౌడన్న

Satyam NEWS

Leave a Comment