28.2 C
Hyderabad
May 19, 2024 14: 38 PM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

లింగాయత్ సమాజ్ నూతన కమిటీ అధ్యక్షుడు గా సంగాయప్ప

Satyam NEWS
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో జంగమ, లింగాయత్ ,గండ్ల లింగాయత్ ల సమాజ్ ల నూతన కార్యవర్గాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మటపతి సంగాయప్పను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు...
Slider నిజామాబాద్

పేస్కేల్ అమలు కోరుతూ తాసిల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన

Satyam NEWS
ముఖ్యమంత్రి కె సి ఆర్ తమకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి పే స్కేల్ అమలు చెయ్యాలని కోరుతూ  గ్రామ రెవిన్యూ సహాయక సంఘ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు శుక్రవారం తాహసిల్దార్ కార్యాలయల...
Slider నిజామాబాద్

అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS
అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకొని, ఐ సి డి ఎస్ ను యధావిధిగా కొనసాగించాలని సి ఐ టి యు డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 14వేల అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి...
Slider నిజామాబాద్

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అడ్డుకునేవారిపై కఠిన చర్యలు

Satyam NEWS
ఆరోగ్య శాఖకు చెందిన మహిళా ఉద్యోగస్తులు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ నివారణ టీకాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారిపట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ ఆనంద్ కుమార్...
Slider నిజామాబాద్

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని  జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం,బిచ్కుంద మండలాల్లో  మద్యం దుకాణాలకు దరఖాస్తులను నేటినుండి స్వీకరించనున్నట్లు బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్  ఎక్సైజ్ అధికారి సుధాకర్ గౌడ్ ఒక ప్రకటనలో...
Slider నిజామాబాద్

ఘనంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 52వ జన్మదిన వేడుక

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపి రేవంత్ రెడ్డి 52 వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్...
Slider నిజామాబాద్

లారీ ఢీకొని యువకుడి మృతి మరొకరికి గాయాలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ పోలీసు పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న  161 జాతీయ   నాలుగు వరుసల  రహదారి పైనా  బైక్, లారీ ఢీకొనడంతో బిచ్కుందకు చెందిన  పత్తి సాయి  25 యువకుడు అక్కడికక్కడే...
Slider నిజామాబాద్

అవగాహన కల్పిస్తూ కొనసాగుతున్న కరోనా టీకా కార్యక్రమం

Satyam NEWS
కోవిడ్ బారిన పడకుండా తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ కరోనా నివారణ టీకాలు తప్పకుండా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఆరోగ్య బోధకులు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం బిచ్ కుంద  మండలంలోని శాంతాపూర్, చిన్న దడ్గీ,...
Slider నిజామాబాద్

బీడీ కార్మికులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి

Satyam NEWS
బీడీ కార్మికులకు డబులు బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాల మంజూరు కోరుతూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద తాసిల్దార్ కు సి ఐ టియూ వినతిపత్రం అందచేసింది. అనంతరం సి ఐ టి యూ...
Slider నిజామాబాద్

15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. : షబ్బీర్‌ అలీ

Satyam NEWS
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు...