లింగాయత్ సమాజ్ నూతన కమిటీ అధ్యక్షుడు గా సంగాయప్ప
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో జంగమ, లింగాయత్ ,గండ్ల లింగాయత్ ల సమాజ్ ల నూతన కార్యవర్గాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మటపతి సంగాయప్పను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు...