36.2 C
Hyderabad
May 7, 2024 11: 42 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలే

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో తెరాస...
Slider నిజామాబాద్

మధ్యాహ్నం భోజనం పరిశీలించిన బిచ్కుంద ఎంపిడిఓ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దతక్కడ్పల్లి గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో బిచ్కుంద మండల అభివృద్ధి అధికారి ఆనంద్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అక్కడ మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా...
Slider నిజామాబాద్

బిచ్కుందలో పోలీసు అమరవీరుల దినోత్సవం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నేడు తెలంగాణ పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా బిచ్కుంద పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్...
Slider నిజామాబాద్

దళిత ద్రోహిగా మారిన భారతీయ జనతా పార్టీ: టీఆర్ఎస్ వ్యాఖ్య

Satyam NEWS
దళిత బంధు పథకం అమలును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బిజెపి దళిత ద్రోహిగా మారిందని వారు తీవ్రంగా ఆరోపించారు. బిజెపి తీరుపై...
Slider నిజామాబాద్

వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేసేందుకు పటిష్టమైన చర్యలు

Satyam NEWS
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయడంలో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని   పుల్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు మమత ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందితో కలిసి బిచ్కుంద మండల...
Slider నిజామాబాద్

కథగావ్ లో సరస్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని కథగావ్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనం ఇచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తమ తమ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం...
Slider నిజామాబాద్

చట్టాలపై అవగాహనకలిగి ఉంటే సత్వర న్యాయం దక్కుతుంది

Satyam NEWS
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. అజాదీకా అమృత్  మహాత్సవ్  భాగంగా జాతీయ, స్టేట్, జిల్లా లీగల్ సర్విస్ అథారిటీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ...
Slider నిజామాబాద్

పంట మార్పిడిపై రైతులతో చర్చ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో పంట మార్పిడిపై రైతులతో చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి అశోక్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు  ప్రతి రైతు...
Slider నిజామాబాద్

యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

Satyam NEWS
నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌...
Slider నిజామాబాద్

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి అర్పించిన నేతలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు....