సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో తెరాస...