29.2 C
Hyderabad
May 18, 2024 11: 00 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

కామారెడ్డి చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ పదవి స్వీకారం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా చీఫ్ ఇంజినీర్ టి. శ్రీనివాస్ తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్...
Slider నిజామాబాద్

వంట గ్యాస్ సిలిండర్ లీకై ఇల్లు దగ్ధం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ కలాన్ గ్రామంలో  గ్యాస్ సిలిండర్ లీకై ఇల్లు దగ్ధమైంది  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం  రాంపూర్ కళను గ్రామానికి చెందిన గులా రాములు, గుల పాపయ్య ఒక...
Slider నిజామాబాద్

చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రాత్రి  ఇసుక లారీ ఢీకొని విజయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో  ఆగ్రహించిన స్థానికులు లారీని తగులబెట్టారు. అంతే కాకుండా పలు లారీలను కూడా...
Slider నిజామాబాద్

భూ కబ్జాకు వత్తాసు పలికే తహసీల్దార్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ కబ్జాదారులకు తహసీల్దార్ మోతీసింగ్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు.  గ్రామంలోని 278,...
Slider నిజామాబాద్

నిరుద్యోగులపట్ల ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరు ఇదేనా?

Satyam NEWS
కామారెడ్డి జిల్లా టెక్రియల్ జాతీయ రహదారిపై బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రహదారిని దిగ్బంధించారు. దాంతో వాహనాల...
Slider నిజామాబాద్

లయన్స్ క్లబ్ శక్తి రీజియన్ ఆఫీషియల్ విజిట్ చేసిన గవర్నర్

Satyam NEWS
కామారెడ్డి జిల్లా పిట్లంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ శక్తి రీజియన్ ను గవర్నర్ సూర్యరాజు ఆదివారం ఆఫీషియల్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా పిట్లం క్లబ్ చైర్మన్ రజని అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీటింగ్...
Slider నిజామాబాద్

పేదలు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ ఇళ్ల నిర్మాణం

Satyam NEWS
పేదలు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ ఇళ్లను నిర్మిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఉచితంగా పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడం లేదని తెలిపారు. ఈ...
Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

Satyam NEWS
దేశ ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడనున్న కార్యక్రమం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి...
Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లాకు రేపు ఇద్దరు మంత్రుల రాక

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో రేపు ఇద్దరు రాష్ట్ర మంత్రులు  పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఎప్పటినుంచో లబ్ధిదారులు ఎదురు చూస్తున్న డబల్ ఇళ్లను ప్రారంభించనున్నారు. అలాగే మరిన్నీ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రైతులను...
Slider నిజామాబాద్

టీఎన్జీవో ఎన్నిక‌ల్లో ఎక‌గ్రీవంగా స‌భ్యుల‌ ఎన్నిక‌

Sub Editor
బాన్స్ వాడలో టీఎన్జీఓ యూనియన్ కార్యవర్గ సమావేశం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కామారెడ్డి జిల్లా టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షులు దయానంద్, ఉపాదక్ష్యులు సాయిలు,...