విపక్ష పార్టీలకు టీఆర్ఎస్ ధీటుగా సమాధానం
జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో కార్యకర్తల విస్తృస్థాయి సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నోసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అందులో ముఖ్యంగా కళ్యాణలక్ష్మి...