25.7 C
Hyderabad
May 19, 2024 05: 12 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మేజర్ గ్రామ పంచాయతీ బిచ్కుంద లో RBSK డాక్టర్ విక్రమ్,  డివిజినల్ ఆరోగ్య బోధకుడు దస్థిరాం  ఆధ్వర్యములో  ఆరోగ్య కార్యకర్తలు  ఆశలు ఇంటింటికి తిరిగి  డొమెస్టిక్ సర్వే చేశారు....
Slider నిజామాబాద్

అంగన్వాడీని కాపాడాలంటూ ఉద్యోగుల వినతి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా మద్దూనురు మండలంలోని అంగన్వాడి ఐసిడిఎస్  కార్యాలయంలో సిడిపిఓ సునందకు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు సహాయకురాలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం అంగన్వాడిల...
Slider నిజామాబాద్

కొట్టుకు పోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు వేగవంతం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి వాగులో వరద నీటి ఉద్ధృతికి గొళ్ల హనుమాన్లు(35)గల్లంతైన విషయం తెలుసుకున్న జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే తక్షణ చర్యలు తీసుకున్నారు. గ్రామాన్ని గురువారం సాయంత్రం ఆయన...
Slider నిజామాబాద్

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం రాయితీపై సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. నిజాంసాగర్...
Slider నిజామాబాద్

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎల్లారెడ్డి జడ్పీటీసీ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీలోకి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా...
Slider నిజామాబాద్

మున్సిపల్ కార్మికుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
కామారెడ్డి మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్న ముగ్గురు కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. గత మూడు రోజుల క్రితం మున్సిపల్ ఫిల్టర్ బెడ్...
Slider నిజామాబాద్

బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా అరుణ తార

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార నియామకం అయ్యారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికలో అరుణ తార నియామకం అయినట్టుగా తెలుస్తోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి...
Slider నిజామాబాద్

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులు వాగులపై వంతెనలు కూడా నిర్మించలేకపోతున్నారని బిజెపి నాయకుడు ఎండెల లక్ష్మీనారాయణ అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో నేడు ఆయన పర్యటించారు. గత వారం రోజుల నుండి...
Slider నిజామాబాద్

నష్టపోయిన కంది రైతులను ఆదుకోవాలి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో సోయా కంది పంట తో పాటు వేలాది ఎకరాల పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం  తహసీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ...
Slider నిజామాబాద్

మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి తో తాగుబోతుల వీరంగం

Satyam NEWS
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై తాగుబోతులు వీరంగం సృష్టించారు. దీనిపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ దుర్ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వాస్పత్రి...