23.2 C
Hyderabad
May 7, 2024 23: 09 PM
Slider నిజామాబాద్

నష్టపోయిన కంది రైతులను ఆదుకోవాలి

#FarmersJukkal

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో సోయా కంది పంట తో పాటు వేలాది ఎకరాల పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం  తహసీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం ఉపాధ్యక్షులు సురేష్ గొండా మాట్లాడుతూ వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని కావున ప్రభుత్వం తక్షణమే పంట నష్టపోయిన వాటి వివరాలను సేకరించి రైతులకు నష్టపరిహారం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో  నాయకులు బాలు ,విట్టల్,హనుమాన్ సింగ్ హరినాయక్ తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Related posts

అర్హులైన వారు ఓటర్ గా నమోదు చేసుకోవాలి

Bhavani

ధార్మిక కార్య‌క్ర‌మాల ప్ర‌సారం కోసం ఎస్‌బిఐ స్పాన్స‌ర్‌షిప్‌

Satyam NEWS

నెక్స్ట్ టార్గెట్: మరో మాజీ మంత్రిపై కుట్ర కేసు

Satyam NEWS

Leave a Comment