24.7 C
Hyderabad
May 18, 2024 23: 29 PM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

పది రూపాయల మాస్క్ ధరించకపోతే వెయ్యి జరిమానా

Satyam NEWS
పది రూపాయల మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా కట్టవలసి వస్తుందని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్...
Slider నిజామాబాద్

యాద్గార్ పూర్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్ పూర్ గ్రామంలో సొసైటీ డైరెక్టర్ శ్యామ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతుల సౌకర్యార్థం రైతుల కోరిక మేరకు యాద్గార్ పూర్...
Slider నిజామాబాద్

రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

Satyam NEWS
రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ శాసన సభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా నేడు బిజెపి నిజామాబాద్ జిల్లా...
Slider నిజామాబాద్

రుణ మాఫీ నిధులు విడుదలపై రైతుల సంబురాలు

Satyam NEWS
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా రూ.25 వేల లోపు రుణం కలిగిన 6.10 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూ. 1200 కోట్లను...
Slider నిజామాబాద్

ఆర్మూర్ లో అల్లూరి సీతారామరాజు 96వ వర్ధంతి

Satyam NEWS
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 96 వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం PYL, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో ఆర్మూర్ కుమార్ నారయణ భవన్ లో ఆయన చిత్రపటానికి...
Slider నిజామాబాద్

డ్రంక్ అండ్ డ్రైవ్: రెండు బైకులు ఢీ ముగ్గురికి గాయాలు

Satyam NEWS
బిచ్కుంద బాన్సువాడ రహదారిపై ఉన్న ఐటిఐ కాలేజీ వద్ద బుధవారం రాత్రి అతి వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం...
Slider నిజామాబాద్

వైన్స్ షాపుల వద్ద మద్యం ప్రియుల భారీ క్యూ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధారి,లింగంపేట్, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి లో ఉన్న 6 వైన్స్ షాప్ లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో భాగంగా లిక్కర్ అమ్మకలకు పర్మిసన్ ఇవ్వడంతో...
Slider నిజామాబాద్

పోచారం ట్రస్ట్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS
కరోనావైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ధైర్య సాహసాలతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో డ్యూటీ చేస్తూ సేవలందిస్తున్న హెల్త్,పోలీస్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు,పాత్రికేయులకు,పూజారులకు,మౌళీ సాహబ్ లకు,పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కోటగిరి...
Slider నిజామాబాద్

కథలాపూర్ లో రాళ్ల వానతో తడిసిన ధాన్యం

Satyam NEWS
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోతారం, అంబారిపేట, తండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాలతో పాటు  పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. దీంతో ఇటీవల కోసి ఆరబెట్టిన...
Slider నిజామాబాద్

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ

Satyam NEWS
హత్య కేసులో జైలులో ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు కోసం బుధవారం కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి బి. సత్తయ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. కామారెడ్డి పట్టణంలో గత నెల 22...