29.7 C
Hyderabad
April 29, 2024 08: 30 AM
Slider నిజామాబాద్

రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

#BJP Nizamabad

రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ శాసన సభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా నేడు బిజెపి నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్ష చేశారు.

ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో యెండల సుధాకర్, నారాయణ యాదవ్, స్వామి యాదవ్, భారత్ భూషణ్,  శ్రీనివాస్ శర్మ,  సుగుణ, బొబ్బిలి వేణు, సంగమేశ్వర్ రెడ్డి, విజయ, ప్రతాప్, విఘ్నేష్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమాచార హక్కు చట్టం జుక్కల్ బాధ్యుల నియామకం

Satyam NEWS

సమంత ఒప్పుకుంటే యశోద సీక్వెల్స్ చేస్తాం

Bhavani

కచ్చితంగా నచ్చే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ “ఏ చోట నువ్వున్నా”

Satyam NEWS

Leave a Comment