38.2 C
Hyderabad
April 28, 2024 21: 27 PM
Slider నిజామాబాద్

కథలాపూర్ లో రాళ్ల వానతో తడిసిన ధాన్యం

#Rain

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోతారం, అంబారిపేట, తండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాలతో పాటు  పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. దీంతో ఇటీవల కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.  నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related posts

ఆనందయ్య మందు: జగన్ ప్రభుత్వంపై ఏపి హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS

‘డై హార్డ్ ఫ్యాన్ మోష‌న్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న‌

Satyam NEWS

దేశ ఐక్యతపై ప్రతిజ్ఞ

Murali Krishna

Leave a Comment