Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

తూకంలో తరుగుపై ధాన్యం రైతుల గగ్గోలు

Satyam NEWS
తూకంలో తరుగు తీయడం రైతుల పాలిట శాపంగా మారిందని భారతీయ జనతాపార్టీ ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ ఆరోపించారు. నుతుల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నేడు ఆయన మచ్చెర్ల ,కుదవంద్ పూర్,మాక్లూర్ గొట్టిముక్కుల గ్రామాలలో...
Slider నిజామాబాద్

లాక్ డౌన్ వేళ 108 లోనే మహిళ ప్రసవం

Satyam NEWS
జుక్కల్ మండలం మమదాబాద్ గ్రామానికి చెందిన కవిత వయసు 25 సంవత్సరాలు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది కవితను బిచ్కుందలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో...
Slider నిజామాబాద్

ఉపాధి కూలీలకు మాస్కులు, సానిటైజర్లు పంపిణీ

Satyam NEWS
నిజామాబాద్ కోటగిరి ఎంపీడీఓ అత్తారుద్దీన్, ఏపీఓ రమణ లు కోటగిరి మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాస్కులు, సానిటైజర్లు...
Slider నిజామాబాద్

సరకుల గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో సరుకుల నిల్వ గోదాం నిర్మాణానికి స్థల పరిశీలనను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే స్థానిక ప్రజా ప్రజలతో కలిసి మంగళవారం  పరిశీలించారు. ఈ...
Slider నిజామాబాద్

గాయపడ్డ వ్యక్తికి ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Satyam NEWS
ప్రమాదవశాత్తూ ఆటో కింద పడి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని అంబులెన్సు వచ్చే వరకూ వెయిట్ చేయనివ్వకుండా పోలీసులు తమ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చౌహుస్ పోలీస్ స్టేషన్ దగ్గరలో...
Slider నిజామాబాద్

ఆర్మూర్ లో 35 కుటుంబాలకు నిత్యావసరాలు

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ సందర్భంగా రోజూ వారీ పనులు లేక అల్లాడుతున్న వారికి దాతలు నిత్యావసరాలు పంచిపెట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని కమల నెహ్రూ కాలనీ లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్...
Slider నిజామాబాద్

శెట్టూలురులో సిసి రోడ్డు పనుల ప్రారంభం

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని సెట్లుర్ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలోని అయిదు లక్షల నిధుల ద్వారా సిసి రోడ్డు పనులను ఎంపీపీ అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి...
Slider నిజామాబాద్

పంటపొలాల్లో సీపీఐ నాయకుల ఒకరోజు నిరాహార దీక్ష

Satyam NEWS
రైతుల సమస్యల పై సీపీఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జైనాపూర్ శివారులోని పంట పొలాల్లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి  సుధాకర్, మండల కార్యదర్శి విఠల్...
Slider నిజామాబాద్

వలస కుటుంబాన్ని ఆదుకున్న యువకులు

Satyam NEWS
నేపాల్ నుండి వచ్చి బిచ్కుంద మండల కేంద్రంలో స్థిరపడ్డ ఓ కుటుంబాన్ని యువకులు ఆదుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆ కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి దీనావస్థను చూసి చుట్టు పక్క ఇళ్లవారు గత...
Slider నిజామాబాద్

కరోనాను ఎదుర్కొవడానికి అన్ని చర్యలు తీసుకున్నాం

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రాంగణంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీరేఖ రాజు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని...