పౌష్టికాహారం అందించేందుకే అల్పాహార పథకం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేటి నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలుచేస్తున్నట్లు, దీనికి అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జలగం నగర్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో...