32.2 C
Hyderabad
May 19, 2024 15: 16 PM

Category : తెలంగాణ

Slider ఖమ్మం

పౌష్టికాహారం అందించేందుకే అల్పాహార పథకం

Satyam NEWS
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేటి నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలుచేస్తున్నట్లు, దీనికి అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జలగం నగర్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో...
Slider హైదరాబాద్

అంబర్ పేట లో లబ్ధిదారులకు బెడ్ రూం ఇండ్ల అందజేత

Satyam NEWS
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు అందిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో భాగంగా గురువారం మూడో విడతలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు...
Slider ఖమ్మం

తెలంగాణలో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండా

Satyam NEWS
పేద, సామాన్య ప్రజలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన పత్రాలను భక్త రామదాసు కళాక్షేత్రంలో లబ్దిదారులకు...
Slider నల్గొండ

అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్లు పంపిణీ చేయాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శివారు లోని ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గుట్ట వద్దగల నిర్మాణమైన ఇండ్లు అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలని, అధికారులు,అధికార పార్టీ ఎట్టకేలకు ముందుకు రావడం గర్వించదగ్గ విషయం వారికి...
Slider ఖమ్మం

మహిళా రిజర్వేషన్లు 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలి

Satyam NEWS
బీజేపీ పాలనలో మహిళల పైన నిత్యం దాడులు, లైంగిక వేధింపులు, హింస పెరిగిందని, మణిపూర్ మారణకాండ నుంచి ప్రజల దృష్టిని మరల్చి రానున్న ఎన్నికలలో లబ్ది పొందేందుకు బిజెపి ప్రభుత్వం మహిళల పైన కపట...
Slider మహబూబ్ నగర్

ఆర్టీసీ అమరవీరుల చిత్ర పటానికి పూలమాలలు

Satyam NEWS
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు (05-10-2023) వనపర్తి డిపో దగ్గర ఆర్టీసీ అమరవీరుల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆర్టీసీ పరిరక్షణ-కార్మికుల త్యాగాల దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిపో ఆర్టీసీ జేఏసీ...
Slider ఖమ్మం

1095 పోలింగ్ కేంద్రాలు… 945094 మంది ఓటర్లు

Satyam NEWS
ఓటరు తుది జాబితాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల విడుదల చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2 ప్రణాళిక పూర్తి...
Slider నిజామాబాద్

దళితబంధు కోసం పెద్దమల్లారెడ్డి దళితుల ఆందోళన

Satyam NEWS
అర్హులైన వారికి మాత్రమే దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ దళితులు ప్రభుత్వాన్ని కోరారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన...
Slider నిజామాబాద్

ఉద్యోగులకు ఐఆర్ మరింత పెంచాలి

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన ఐఆర్ మరింత పెంచాలని, ఇప్పుడు పెంచిన ఐఆర్ తో ఉద్యోగులు సంతృప్తితో లేరని కామారెడ్డి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, సెక్రెటరీ సాయిలు అన్నారు. కలెక్టర్...
Slider ఖమ్మం

పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబందించి చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం విడివోస్ కాలనిలోని క్యాంపు కార్యాలయంలో పంపిణి చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ...