31.7 C
Hyderabad
May 6, 2024 23: 27 PM

Category : తెలంగాణ

Slider వరంగల్

పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే విద్యలో ఏకాగ్రత

Satyam NEWS
పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో విద్యలో ఏకాగ్రత మెరుగు పడుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం గోవిందరావు పేట మండలం, పసర...
Slider రంగారెడ్డి

ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ  విద్యార్థుల శాఖ   ప్రారంభం

Satyam NEWS
ఈ రోజు సిబిఐటి కళాశాల లో ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థుల శాఖ  ప్రారంభమైనది.  ఈ కార్యక్రమానికి      హైదరాబాద్  ఐఇఇఇ ఎడ్యుకేషన్ సొసైటీ  చైర్ పర్సన్ డాక్టర్  దివ్య నల్ల ముఖ్య అతిధి గా...
Slider నిజామాబాద్

వంద పడకల ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 30 పడగల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 26 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో శుక్రవారం వైద్య...
Slider ఖమ్మం

పాలేరుకు బస్టాండ్… కాంగ్రెస్ తోనే సాధ్యం

Satyam NEWS
పాలేరుకు బస్టాండ్ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకూ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
Slider ఖమ్మం

పౌష్టికాహారం అందించేందుకే అల్పాహార పథకం

Satyam NEWS
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేటి నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలుచేస్తున్నట్లు, దీనికి అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జలగం నగర్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో...
Slider హైదరాబాద్

అంబర్ పేట లో లబ్ధిదారులకు బెడ్ రూం ఇండ్ల అందజేత

Satyam NEWS
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు అందిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో భాగంగా గురువారం మూడో విడతలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు...
Slider ఖమ్మం

తెలంగాణలో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండా

Satyam NEWS
పేద, సామాన్య ప్రజలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా మంజూరైన పత్రాలను భక్త రామదాసు కళాక్షేత్రంలో లబ్దిదారులకు...
Slider నల్గొండ

అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్లు పంపిణీ చేయాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శివారు లోని ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గుట్ట వద్దగల నిర్మాణమైన ఇండ్లు అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలని, అధికారులు,అధికార పార్టీ ఎట్టకేలకు ముందుకు రావడం గర్వించదగ్గ విషయం వారికి...
Slider ఖమ్మం

మహిళా రిజర్వేషన్లు 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలి

Satyam NEWS
బీజేపీ పాలనలో మహిళల పైన నిత్యం దాడులు, లైంగిక వేధింపులు, హింస పెరిగిందని, మణిపూర్ మారణకాండ నుంచి ప్రజల దృష్టిని మరల్చి రానున్న ఎన్నికలలో లబ్ది పొందేందుకు బిజెపి ప్రభుత్వం మహిళల పైన కపట...
Slider మహబూబ్ నగర్

ఆర్టీసీ అమరవీరుల చిత్ర పటానికి పూలమాలలు

Satyam NEWS
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు (05-10-2023) వనపర్తి డిపో దగ్గర ఆర్టీసీ అమరవీరుల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆర్టీసీ పరిరక్షణ-కార్మికుల త్యాగాల దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిపో ఆర్టీసీ జేఏసీ...