పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే విద్యలో ఏకాగ్రత
పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో విద్యలో ఏకాగ్రత మెరుగు పడుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం గోవిందరావు పేట మండలం, పసర...