బీజేపీ పాలనలో మహిళల పైన నిత్యం దాడులు, లైంగిక వేధింపులు, హింస పెరిగిందని, మణిపూర్ మారణకాండ నుంచి ప్రజల దృష్టిని మరల్చి రానున్న ఎన్నికలలో లబ్ది పొందేందుకు బిజెపి ప్రభుత్వం మహిళల పైన కపట...
మణిపూర్ అంశం మంటలు రగిలిస్తూనే వుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ మంటలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడి తీరాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్. మణిపూర్ అంశంపై...
దళిత గిరిజన బహుజన మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయనగరం లో వందలాది మందితో వర్షంలో..అదీ రాత్రి పూట శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోట జంక్షన్ నుండి మూడు లంతర్లు గంటస్తంభం అంబేద్కర్...
గత 90 రోజులుగా మణిపూర్ లో మారణకాoడ జరుగుతున్నా కేంద్రం కనీషం శాంతిని పునరుద్ధరించే ప్రయత్నం చేయకుండా ఆ అల్లర్లు లో మంట కాగుతున్న బీజేపీ ప్రభుత్వం, మోడీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని...
మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు హై రోడ్డు పై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
మణిపుర్లో హింస రేపుతున్న జాతుల వైరం రెండు నెలలుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్ సమస్య అమానవీయంగా మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో మరోమారు భగ్గుమంది. దీంతో పాటు కుకీ, మైతేయ్ తెగల...
మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ హింసతో అట్టుడికిపోతోంది. మణిపూర్లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడిన అమానవీయ ఘటనకు సంబంధించిన...