25.7 C
Hyderabad
May 19, 2024 07: 27 AM

Category : రంగారెడ్డి

Slider రంగారెడ్డి

ముగిసిన  రెండు రోజుల నూతన  అధ్యాపకుల శిక్షణ కార్యక్రమం

Satyam NEWS
సిబిఐటి లో కొత్తగా చేరిన అధ్యాపకుల  రెండు రోజుల  శిక్షణ కార్యక్రమం నేడు ముగిసింది. ఈ కార్యక్రమం లో  భాగం గా పరీక్ష నిర్వహణ గురించి  డైరెక్టర్ – ఎఈసి, సిఒఈ  ప్రొఫెసర్ సురేష్...
Slider రంగారెడ్డి

ముగిసిన డేటా విజువలైజేషన్ సంబంధిత అంశాల సదస్సు

Satyam NEWS
డిసి ఎమ్ఎస్ఎమ్ఈ  మరియు  యెన్ఐ ఎమ్ఎస్ఎమ్ఈ స్పాన్సర్ చేసిన సి బి ఐ టి – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగ అధ్వర్యం లో గత వారం రోజులు గా జరుగుతున్న  సమాచార ఆధారిత నిర్ణయాలు...
Slider రంగారెడ్డి

సీపెట్ ను సందర్శించిన విద్యార్థులు

Satyam NEWS
పాఠ్యాంశాల్లో భాగంగా పారిశ్రామిక సందర్శనార్థం సిబిఐటి కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలోని మూడవ సంవత్సరం విద్యార్థులు, అధ్యాపకులు హైదరాబాద్‌ చెర్లపల్లి లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ను నేడు...
Slider రంగారెడ్డి

మహిళలను గౌరవించే చోటే అభివృద్ధి చెందుతుంది

Satyam NEWS
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా సిబిఐటి కళాశాల లో బాలికలకు, మహిళా ఆధ్యాపకులకు  కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు కళాశాల జరిగిన  మహిళా దినోత్సవ సభ...
Slider రంగారెడ్డి

బీజేపీకి అంత సీన్ లేదు: బీఆర్ఎస్ గేమ్ క్లోజ్

Satyam NEWS
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు గెలవరని అదేవిధంగా బిజెపికి రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఎనిమిది సీట్లు వస్తే అదే మహా ఎక్కువ అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు....
Slider రంగారెడ్డి

అంతర్జాతీయ అకడమిక్ ఎక్స్ఛేంజ్ కి సీబీఐటి ఒప్పందాలు

Satyam NEWS
చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు స్టేట్ ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ పెడగోజికల్ కాలేజ్ ఆఫ్ దుషాన్‌బే సిటీ, తజికిస్తాన్ మధ్య ఆవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మీద...
Slider రంగారెడ్డి

పేదరికం నుండి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గం

Satyam NEWS
పేదరికం నుండి బయటపడాలంటే కష్టపడి చదువు కోవడం ఒక్కటే మార్గమని ఉప్పల వెంకటేష్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలో పేద ప్రజల ఆరోగ్యం కోసం తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల...
Slider రంగారెడ్డి

నెట్‌అకాడ్ రైడర్స్‌ ఇండియా ఛాంపియన్‌గా భాషిత 

Satyam NEWS
వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని తన ప్రతిభతో అత్యంత ప్రతిష్టాత్మక నెట్‌అకాడ్ రైడర్స్‌ ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. ఫిబ్రవరి 27 2023 నాడు బెంగళూరులో జరిగిన  సిస్కో జాతీయ సదస్సులో నెట్‌అకాడ్ రైడర్స్‌ ఇండియా...
Slider రంగారెడ్డి

సైబర్ నేరగాళ్ళనుండి జాగ్రత్త వహించండి

Satyam NEWS
సైబర్ నేరగాల్ల నుండి జాగ్రత్తగా మెలుగుతూ అప్రమత్తంగా ఉండాలని గురుకుల పాఠశాల విద్యార్థినిలతో అవగాహన సదస్సులు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఐనుల్ గ్రామం లో బుధవారం గురుకుల పాఠశాల ఉపాధ్యాయులతో...
Slider రంగారెడ్డి

పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ మురళి కృష్ణ

Satyam NEWS
గత 36 సంవత్సరాలు గా సిబిఐటి కళాశాల లో పనిచేస్తున్న మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ  ప్రొఫెసర్ ఎం వి ఎస్ మురళి కృష్ణ ఈ రోజు పదవి విరమణ చేసారు. ఈ సందర్బం గా...