పేద పిల్లల ఆకలి తీర్చే అక్షయపాత్ర ఫౌండేషన్ కు సాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్, టెక్నాలజీ డెవలప్ మెంట్ సంస్థ అయిన డి షౌ ఇండియా కంపెనీ ముందుకు వచ్చింది. అక్షయ...
పచ్చదనం పెంచటం, స్వచ్చమైన ఆక్సీజన్ అందరికీ అందాలనే లక్ష్యంతో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ అప్రహతిహారంగా కొనసాగుతోంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి ఛాలెంజ్...
గిరిజనులపై విద్యుత్ అధికారుల కక్ష ధోరణితో గత వారం రోజుల నుంచి కరెంటు సరఫరా ను నిలిపి వేసిన సంఘటన కొడంగల్ మండలం లోని పలుగురాళ్ల తండాలో చోటు చేసుకుంది. తాండ వాసుల కథనం...
లింగనిర్దారణ పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఈ అంశాన్ని సొమ్ముగా మార్చుకుంటున్నారు కొందరు. ఇప్పటి వరకూ డయాగ్నాస్టిక్ సెంటర్ల వారు ఇలాంటి పనులు చేసేవారు. అయితే ఇప్పుడు కొన్ని ముఠాలు తయారయ్యాయి. లింగ నిర్ధారణ...
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లో ఉన్న రాజీవ్ గృహకల్ప కబ్జాల మయంగా మారింది. మరీ ముఖ్యంగా మహిళా భవన్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలకుండా కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. స్థానిక నాయకులు వారికి వత్తాసు...
కూకట్ పల్లి ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు ఇల్లు, కార్యాలయంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి దఫ దఫాలుగా ఐటి అధికారులు మాధవరం కృష్ణారావు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అధికార టిఆర్ఎస్...
రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా,మరో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన,నారాయణ పేట జిల్లా, కోస్గి మండలం, నాచారం గ్రామం లో చోటు చేసుకుంది. స్థానిక si నాగరాజు తెలిపిన...
ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వ లో విలీనం విషయంలో వెనక్కు తగ్గిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మిగతా డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపి కొండ విశ్వేశ్వరరెడ్డి కోరారు....