38.2 C
Hyderabad
April 28, 2024 20: 52 PM

Category : రంగారెడ్డి

Slider రంగారెడ్డి

అక్షయపాత్ర ఫౌండేషన్ కు డి షౌ ఇండియా సాయం

Satyam NEWS
పేద పిల్లల ఆకలి తీర్చే అక్షయపాత్ర ఫౌండేషన్ కు సాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్, టెక్నాలజీ డెవలప్ మెంట్ సంస్థ అయిన డి షౌ ఇండియా కంపెనీ ముందుకు వచ్చింది. అక్షయ...
Slider రంగారెడ్డి

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్

Satyam NEWS
పచ్చదనం పెంచటం, స్వచ్చమైన ఆక్సీజన్ అందరికీ అందాలనే లక్ష్యంతో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ అప్రహతిహారంగా కొనసాగుతోంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి ఛాలెంజ్...
Slider రంగారెడ్డి

గిరిజనులపై విద్యుత్ శాఖ అధికారుల కక్ష

Satyam NEWS
గిరిజనులపై విద్యుత్ అధికారుల కక్ష ధోరణితో గత వారం రోజుల నుంచి కరెంటు సరఫరా ను నిలిపి వేసిన సంఘటన కొడంగల్ మండలం లోని పలుగురాళ్ల తండాలో చోటు చేసుకుంది. తాండ వాసుల కథనం...
Slider రంగారెడ్డి

గర్భంలో ఉన్న ఆడపిల్లలను చిదిమేస్తున్న కిలాడీ ముఠా

Satyam NEWS
లింగనిర్దారణ పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఈ అంశాన్ని సొమ్ముగా మార్చుకుంటున్నారు కొందరు. ఇప్పటి వరకూ డయాగ్నాస్టిక్ సెంటర్ల వారు ఇలాంటి పనులు చేసేవారు. అయితే ఇప్పుడు కొన్ని ముఠాలు తయారయ్యాయి. లింగ నిర్ధారణ...
Slider రంగారెడ్డి

లంచాల రెవెన్యూతో జగద్గిరిగుట్టలో అక్రమార్కుల కబ్జాల పర్వం

Satyam NEWS
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లో ఉన్న రాజీవ్ గృహకల్ప కబ్జాల మయంగా మారింది. మరీ ముఖ్యంగా మహిళా భవన్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలకుండా కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. స్థానిక నాయకులు వారికి వత్తాసు...
Slider ప్రత్యేకం రంగారెడ్డి

అధికార పార్టీ ఎంఎల్ఏ మాధవరంపై ఐటి దాడులు

Satyam NEWS
కూకట్ పల్లి ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు ఇల్లు, కార్యాలయంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి దఫ దఫాలుగా ఐటి అధికారులు మాధవరం కృష్ణారావు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అధికార టిఆర్ఎస్...
Slider రంగారెడ్డి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలు

Satyam NEWS
రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా,మరో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన,నారాయణ పేట జిల్లా, కోస్గి మండలం, నాచారం గ్రామం లో చోటు చేసుకుంది. స్థానిక si నాగరాజు తెలిపిన...
Slider రంగారెడ్డి

ప్రధాన డిమాండ్ వదిలేశారుగా చర్చలు జరపండి

Satyam NEWS
ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వ లో విలీనం విషయంలో వెనక్కు తగ్గిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మిగతా డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపి కొండ విశ్వేశ్వరరెడ్డి కోరారు....