ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ పెట్టుకున్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో...