26.7 C
Hyderabad
April 27, 2024 10: 35 AM

Tag : Cyber Crime

Slider ఖమ్మం

సైబర్ మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
సైబర్ మోసగాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అమాయకులను బురిడీ కొట్టిస్తూ అనేక రకాలుగా నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ కె.శంకర్ అన్నారు. సైబర్ నేరాల అవగాహన కోసం...
Slider విశాఖపట్నం

సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తత అవసరం

Satyam NEWS
విజయనగరంలో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు  మమేకమయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ విద్యార్ధులు సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా ఉచ్చులో చిక్కుకోవద్దని విద్యార్థులను...
Slider విజయనగరం

సైబరు మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
విశాఖ, రాజమండ్రి, విజయవాడ ,తిరుపతి, కర్నూలు మెట్రో పాలిటన్ నగరాలుగా రూపుదిద్దుకోబోతున్నాయి. ప్రధానంగా ఇలాంటి మహానగరాలలో తరచూ సైబర్ నేరాలు జరుగుతుంటాయి. ఆ మాదిరిగానే మిగిలిన నగరాల్లో కూడా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఎన్.సీ.ఆర్.బీ...
Slider రంగారెడ్డి

సైబర్ నేరగాళ్ళనుండి జాగ్రత్త వహించండి

Satyam NEWS
సైబర్ నేరగాల్ల నుండి జాగ్రత్తగా మెలుగుతూ అప్రమత్తంగా ఉండాలని గురుకుల పాఠశాల విద్యార్థినిలతో అవగాహన సదస్సులు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఐనుల్ గ్రామం లో బుధవారం గురుకుల పాఠశాల ఉపాధ్యాయులతో...
Slider వరంగల్

సైబర్ నేరాన్ని ఛేదించిన ములుగు సైబర్ పోలీసులు

Satyam NEWS
గడుస్తున్న కాలంతోపాటు సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నదో అదే సాంకేతికతను అడ్డం పెట్టుకొని కొందరు సైబర్ కేటుగాళ్లు మరోపక్క  ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామం...
Slider ప్రపంచం

AIIMS సైబర్ ఎటాక్: చైనా హ్యాకర్లు చేసిన పనే

Satyam NEWS
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో డేటా చోరీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనాకు సంబంధించిన హాకర్లు ఎయిమ్స్ కంప్యూటర్లను హ్యాక్ చేశారనే విషయం వెల్లడి అయింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్...
Slider జాతీయం

తమిళనాడులో సైబర్ క్రైం: ఆసుపత్రి డేటా చోరీ

Satyam NEWS
తమిళనాడులో భారీ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రముఖ వైద్యశాల అయిన శ్రీ సరన్ మెడికల్ సెంటర్‌లోని 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటాను హాకర్లు చోరీ చేశారు. చోరీ చేసిన...
Slider మహబూబ్ నగర్

బిసి బాలికల వసతి గృహాంలో సైబర్‌నేరాలపై అవగాహన

Satyam NEWS
సైబర్‌నేరాల పట్ల విద్యార్దులు అవగాహన పెంచుకోవడంతో పాటు తల్లిదండ్రులకు తెలియజేయాలని నాగర్‌కర్నూల్‌ ఎస్సై వీణారెడ్డి అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బిసి బాలికల కళాశాల  వసతిగృహంలో విద్యార్దులకు సైబర్‌నేరాలపై అవగాహన కల్పించారు. ఈ...
Slider రంగారెడ్డి

సినీ నటుల మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేసేవ్యక్తి అరెస్టు

Satyam NEWS
నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా మార్ఫింగ్ చేసిన సినీనటుల ఫొటోలను తప్పుడు పద్ధతుల్లో పోస్టు చేస్తున్న ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పందిరి రామ వెంకట వీర్రాజు అనే...
Slider ఖమ్మం

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Murali Krishna
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా భద్రాచలం పట్టణంలోని డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో భద్రాచలం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్...