26.2 C
Hyderabad
May 19, 2024 19: 05 PM

Category : వరంగల్

Slider వరంగల్

ములుగు జిల్లా సమస్యల పై వైయస్ షర్మిలకు వినతి పత్రం

Satyam NEWS
ములుగు జిల్లాలో నెలకొన్న పలు సమస్యలు గురించి  వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు శుక్రవారం వైయస్సార్ టీ ములుగు జిల్లా  పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాదులో ఆమెను...
Slider వరంగల్

తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా కన్వీనర్ గా మొగుళ్ల భద్రయ్య

Satyam NEWS
తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా కన్వీనర్ గా  మొగుళ్ల భద్రయ్య ను  కో కన్వీనర్ గా  అచ్చునూరి కిషన్ ను నియమించారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ సి.ఐ...
Slider వరంగల్

పెండింగ్ లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నాం

Satyam NEWS
ములుగు మండలం అబ్బాపూర్ గ్రామం లో ములుగు ఎంపీపీ గడ్రకోట శ్రీదేవి సుధీర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబ్బాపూర్ గ్రామం లో ఎప్పటి నుండో ఉన్న...
Slider వరంగల్

ములుగులో వైఎస్ 72వ జయంతి కార్యక్రమం

Satyam NEWS
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 72 వ  జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు...
Slider వరంగల్

ఉమ్మడి ఏపికి వైఎస్ చేసిన సేవలు చిరస్మరణీయం

Satyam NEWS
ముఖ్యమంత్రిగా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన సేవలు అమోఘం అని గోవిందరావు పేట సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలో వై.ఎస్ 72వ జయంతి కార్యక్రమాన్ని మాజీ మండల అధ్యక్షులు...
Slider వరంగల్

ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ హెల్మెట్ ధరించాలి

Satyam NEWS
మొక్కల సంరక్షణ ఎంత ప్రాధాన్యం మనిషి ప్రాణం కూడా అంతే విలువైనదని ఫారెస్ట్ ఆఫీసర్ లు సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించి బైక్ నడిపే అలా చర్యలు తీసుకోవాలని ములుగు ఏ ఎస్ పి...
Slider వరంగల్

ములుగు పంచాయితీ అవినీతిపై విచారణ జరపాలి

Satyam NEWS
ములుగు మేజర్ గ్రామ పంచాయతీలో గత రెండు సంవత్సరాల నుండి జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతాపార్టీ ములుగు మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం...
Slider వరంగల్

సీఎం సాధికారిక పథకంలో ఏజెన్సీ దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS
సీఎం సాధికారత పథకంలో ఏజెన్సీ దళితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ మంగళవారం నాడు ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని   కోరారు. ఈ సందర్భంగా...
Slider వరంగల్

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS
పల్లెప్రగతి కార్యక్రమం లో పాల్గొని ప్రజల సమస్యల పై సంబంధిత అధికారుల తో ప్రజాసమస్యలపై ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి  KCR  ప్రతిష్టత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం...
Slider వరంగల్

కాంట్రాక్టర్ చేతివాటంపై నిధుల ఆడిట్ జరగాలి

Satyam NEWS
ములుగు మేయర్ గ్రామ పంచాయతీ లో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బిజెపి ములుగు మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా ములుగు గ్రామ పంచాయతీ...