కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో టర్కీ ప్రస్తావించడాన్ని భారత్ సీరియస్ గా పరిగణిస్తున్నది. కాశ్మీర్ అంశంలో వేరే ఏ ఇతర దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ చాలా కాలంగా చెబుతున్నది....
పాకిస్థాన్ ను తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. తీవ్ర వరదల కారణంగా అతలాకుతం అయిన ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను ఇప్పుడు ద్రవ్యోల్బణం ముంచేస్తున్నది. ద్రవ్యోల్బణం కొనసాగుతున్న నేపథ్యంలో గోధుమలు, పిండి ధరలు 10...
భారత్ – చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే వస్తుందని ఒక సమయంలో అందరం భయపడ్డాం. ఇరు దేశాల మధ్య అనేక దశల్లో శాంతి చర్చలు జరిగాయి....
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II అంత్యక్రియలకు అంతా సిద్ధం అయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.30కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రాణి వారసుడు కింగ్ చార్లెస్-III కోరిక ప్రకారం, రాణి...
కరోనా తర్వాత చైనా ఈ ప్రపంచానికి మరో వైరస్ ను అంటించింది. అది మంకీపాక్స్. ఈ వైరస్ కారణంగా వ్యాప్తి చెందుతున్న ఇన్ఫెక్షన్ ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా విస్తరిస్తోంది. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ మొదటి...
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత కింగ్ చార్లెస్ III సింహాసనాన్ని అధిష్టించడాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఎంత కాలం ఈ రాచరికపు వ్యవస్థ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘నాట్మైకింగ్’ అనే...
ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ...
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన గూగుల్కు కష్టాలు తప్పడంలేదు. గూగుల్పై యూరోపియన్ యూనియన్ విధించిన నాలుగు బిలియన్ల కంటే ఎక్కువ జరిమానాను యూరోప్ రెండవ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. మరోవైపు దక్షిణ కొరియా...
అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ ఆశ్రయం కోరినట్లు వచ్చిన వార్తలను ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అఫ్ఘానిస్థాన్లో జైషే చీఫ్ అజర్ ఉన్నట్లు పాక్ మీడియాలో...
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అవుతున్న తరుణంలో భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తూర్పు లడఖ్ సెక్టార్ లోని గోగ్రా-హాట్స్ప్రింగ్స్ ప్రాంతంలోని...