37.2 C
Hyderabad
April 26, 2024 19: 27 PM

Tag : Pakistan terrarist

Slider జాతీయం

ఉగ్రవాదుల యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం

Satyam NEWS
14 మొబైల్ మెసెంజర్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ మెసెంజర్ యాప్‌లను తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఉగ్రవాదులు ఈ మొబైల్ మెసెంజర్ యాప్‌ల ద్వారా ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి సందేశాలు వచ్చేవి....
Slider జాతీయం

అద్దెకున్నవారి వివరాలను ప్రభుత్వానికి తెలపాల్సిందే

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం మరో కొత్త ప్రయోగం చేస్తున్నది. చాలా మంది పాక్ ఉగ్రవాదులు మారు పేర్లతో జమ్మూ కాశ్మీర్ లో నివాసం ఉంటున్నారు. అదను చూసుకుని వారు...
Slider ప్రపంచం

పంజాబ్ సరిహద్దులో పోలీస్ స్టేషన్ పై రాకెట్ లాంచర్ దాడి

Satyam NEWS
పంజాబ్‌లోని తర్న్ తరణ్ పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్ దాడి జరగడం పలు సందేహాలకు తావిస్తున్నది. ఈ ఘటన తీవ్రవాద దాడి అని, దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదుల హస్తం ఉండే అవకాశం...
Slider జాతీయం

పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టులు హతం

Satyam NEWS
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరాలో మంగళవారం సాయంత్రం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల తూటాలకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని గుర్తిస్తున్నారు. ఈ సమాచారాన్ని సైన్యం వెల్లడించింది. ఒక...
Slider ప్రపంచం

బెలూచిస్తాన్ లో మళ్లీ ఉగ్రదాడి: ఇద్దరి మృతి

Satyam NEWS
పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల హింసాత్మక కార్యక్రమాలు మళ్లీ పెరిగిపోతున్నాయి. తాజాగా క్వెట్టా నగరంలోని కోర్టు వెలుపల జరిగిన సాయుధ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ముష్కరుల దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు...
Slider ప్రపంచం

మరో టెర్రరిస్టుపై చర్యలను అడ్డుకున్న చైనా

Satyam NEWS
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అధినేత షాహిద్ మెహమూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా జాబితా చేయాలన్న భారత్, అమెరికాల ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంది. ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో చేర్చేందుకు డ్రాగన్ దేశం నిరాకరించడం ఇది...
Slider జాతీయం

కాశ్మీరేతరులను హతమారుస్తున్న ఉగ్రవాదులు

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. ఈ సారి పోలీసులను కాకుండా కాశ్మీరేతరులను టార్గెట్ చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు ఇద్దరు కాశ్మీరేతరులను హతమార్చారు. ఈ దాడి...
Slider ప్రపంచం

పాకిస్తాన్ లో మాజీ ప్రధాన న్యాయమూర్తి దారుణ హత్య

Satyam NEWS
బలూచిస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని పాకిస్థాన్‌లో కాల్చి చంపారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన శుక్రవారం ప్రార్థనలు చేసి మసీదు నుండి బయటకు వస్తుండగా ఉగ్రవాదులు...
Slider జాతీయం

డీజీపీ హత్య: కొత్తగా పుట్టిన ఉగ్రవాద సంస్థ TRF పనే

Satyam NEWS
దేశంలో మతకలహాలు రేపేందుకు మానవత్వాన్ని మట్టుపెట్టేందుకు పుట్టుకొస్తున్న ఉగ్రవాద సంస్థలను మోదీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచి వేస్తున్నా కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలను దేశంలో ఏదో ఒక మూల విస్తరించుకుంటూనే ఉన్నాయి....
Slider జాతీయం

పుల్వామాలో తెగబడ్డ ఉగ్రవాదులు: పోలీస్ వీరమణం

Satyam NEWS
కాశ్మీర్ డివిజన్‌లోని పుల్వామా జిల్లాలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ ఉమ్మడి గస్తీ దళంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో ఒక పోలీసు వీరమరణం పొందగా, ఒక CRPF జవాన్ గాయపడ్డాడు. గాయపడిన జవాన్‌ను చికిత్స...