29.7 C
Hyderabad
April 29, 2024 07: 43 AM

Category : ప్రపంచం

Slider ప్రపంచం ముఖ్యంశాలు

భద్రతా మండలిలో పాక్ కు చుక్కెదురు

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్​ అంశం ఆ రెండు(ఇండియా, పాక్) దేశాలకు చెందిన వ్యవహారమని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్పష్టం చేసింది. ఈ విషయంలో భద్రతామండలి కలగజేసుకోవడం సరికాదని రష్యాతేల్చిచెప్పిం ది. శుక్రవారం కాశ్మీర్ అంశంపై73 నిమిషాల పాటు...
Slider ప్రపంచం ముఖ్యంశాలు

కాశ్మీర్ పై నిర్ణయాలు మా స్వవిషయం

Satyam NEWS
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన భారత్ అంతర్గత విషయాలని, అంతర్జాతీయ సమాజానికి వీటితో ఎలాంటి సంబంధం లేదని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. కాశ్మీర్...
Slider ప్రపంచం

భారత్ తో యుద్ధం వస్తే మీదే బాధ్యత

Satyam NEWS
భారత్ పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే దానికి ప్రపంచదేశాలే బాధ్యత వహించాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పై భారత్ తీసుకున్న చర్య పై అంతర్జాతీయ వేదికలపై చర్చిస్తామని ఆయన...
Slider ప్రపంచం ముఖ్యంశాలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం

Satyam NEWS
జమ్ముకశ్మీర్ విభజన బిల్లు కు భారత్ పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రత కమిటీ సమావేశం అయ్యింది....
Slider ప్రపంచం

కాశ్మీర్ అంశంపై మళ్లీ ట్రంప్ వివాదం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ వివాదంలో భారత్ పాకిస్తాన్ కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ స్వాగతించగా భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక...
Slider ప్రపంచం

రవీష్ కుమార్ కు మెగసెసె అవార్డు

Satyam NEWS
ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డు ప్రముఖ జర్నలిస్టు రవీష్‌కుమార్‌ కు దక్కింది. ఈ ఏడాది ఈ అవార్డు మొత్తం ఐదుగురికి లభించింది. అందులో రవీష్‌కుమార్ ఒకరు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో సెప్టెంబరు 9న ఈ...
Slider ప్రపంచం

ప్రధాని మోడీ సాహస యాత్ర

Satyam NEWS
ప్రధాని నరేంద్రమోడీ ఒక సాహసం చేశారు. టీవీలో రాబోతున్న ఓ అడ్వెంచర్ షోలో ఆయన కనిపించనున్నారు. అది కూడా మామూలు అడ్వెంచర్ కాదు. అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ షో చేయడం. మీకు డిస్కవరీ...