భారత్ – చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే వస్తుందని ఒక సమయంలో అందరం భయపడ్డాం. ఇరు దేశాల మధ్య అనేక దశల్లో శాంతి చర్చలు జరిగాయి....
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అవుతున్న తరుణంలో భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తూర్పు లడఖ్ సెక్టార్ లోని గోగ్రా-హాట్స్ప్రింగ్స్ ప్రాంతంలోని...
దాదాపు రెండున్నర నెలల అనంతరం భారత్ చైనాల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. లద్దాక్ లో ఏర్పడిన ప్రతిష్టభన పరిష్కరించుకోవడం కోసం భారత్ చైనా సైనిక అధికారుల మధ్య రెండున్నర నెలల కిందట చర్చలు...
చైనా తన కుక్క బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. భారత సైనికాధికారులతో చర్చలు జరుపుతూనే మరో వైపు భారత భూభాగంలోకి చొచ్చుకుని వస్తూనే ఉన్నది. రెండు రోజుల కిందట చైనా తూర్పు లద్దాక్ లోకి చొచ్చుకువచ్చినట్లు...