హైదరాబాద్ పాత నగర కవుల వేదిక (లాల్ దర్వాజా) హిందూత్వం పై కవితలను ఆహ్వానిస్తున్నది. ప్రముఖ కవులు, కవయిత్రులతో బాటు వర్ధమాన రచయితలు కూడా ఇందులో పాల్గొనవచ్చునని హైదరాబాద్ పాత నగర కవుల వేదిక...
ఎన్ టీ ఆర్ .. ఈ మూడు అక్షరాలు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించిన ఒక చరిత్రకారుని నామధేయం. అప్పటికే కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగి, వేసారిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో కొన్ని సంవత్సరాల నుండి ముదిరాజ్ సంఘ స్థలం పై వివాదం జరుగుతున్నది. గతంలో కొల్లాపూర్ రాజా వారి బంగ్లా పక్కల స్థలాన్ని కొన్నట్లు ముదిరాజ్...
ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ లీడర్ నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే...
బహిష్టు ఆరోగ్యం, ఆ సమయంలో పరిశుభ్రత అనేది ఈ కాలపు అవసరం. ఎందుకంటే స్త్రీ జనాభాలో చాలా తక్కువ శాతం మందికి శానిటరీ న్యాప్కిన్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వారు ఇప్పటికీ పాత బట్టలు...
మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు.మహానటుడు, మహానేత ఉదయించిన గొప్ప రోజు. ఇది శత జయంతి లోకి అడుగుపెట్టిన సంవత్సరం.వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆ మహనీయుడు పుట్టి వందేళ్లు పూర్తయ్యే గొప్ప సందర్భం.ఊరూవాడా ఉత్సవాలు...
మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఒంగోలులో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానాలు, మహానాడు నిర్వహణ పై చర్చించారు....
దావోస్ పెళ్లి న బృందంలో సభ్యుడైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తో, పశు వైద్యుడు… వివిధ కేసుల్లో సీబీఐ గాలిస్తున్న పంచ్ ప్రభాకర్ భేటీ...
భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా ప్రకటించింది. క్రోన్, అల్సారేటివ్ కోలైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే తన ట్రేడ్ మార్క్...
పోక్సో ప్రత్యేక కోర్టు సంచలనమైన తీర్పు…! విజయనగరం జిల్లాలో ఓ కన్నతండ్రి చేసిన పాడు పని కారణంంగా జిల్లాకే తీరన మచ్చ ఏర్పడింది. కంటిరెప్పలా చసుకోవలసిన కన్నతండ్రే…కామంతో కన్నకూతురునే పాడు చేసారు. అయితే సకాలంతో ...