అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో దారుణ హత్య
ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో స్వైర విహారం చేశారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగానే హైదరాబాద్లోని పురానాపూల్ సమీపంలో జియాగూడ బైపాస్...