ఒడిశా దుర్వార్త గుండెలు పిండేసే విషాదం!! ఎంత ఘోరం జరిగిపోయింది!! ఈ ఘోరకలిని మాటల్లో వర్ణించలేం! 21 వ శతాబ్దంలోనే అతిపెద్ద దుర్ఘటనగా అభివర్ణించవచ్చు. ఎన్నో వందల ప్రాణాలు పోయాయి, ఎందరో క్షతగాత్రులై పోయారు....
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిలో వ్యవహరిస్తూ, నిబంధనలను అతిక్రమిస్తున్నా ఐఏఎస్ అధికారులు ఆయన్ని ప్రశ్నించరా?, కేంద్ర సర్వీసులలో ని జూనియర్ కేడర్ అధికారులను డిప్యూటేషన్ పై తీసుకువచ్చి కీలక బాధ్యతలు కట్టబెట్టినా, రాష్ట్రంలో...
1981లో బిహార్లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునగడంతో 500 మంది వరకు మరణించారు. 1995లో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్...
అవధానానికి ఒకరోజును అంకితం చేసి,సరికొత్త సత్ సంప్రదాయాన్ని నెలకొల్పి,భాషాభిమానాన్నిచాటుకుంటామని మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట ఇచ్చి 5 నెలలు దాటిపోయింది.పోయిన సంవత్సరం డిసెంబర్ 18 వ తేదీన శ్రీకాకుళంలో జరిగిన అవధాన వేదికపై,ఎందరో అవధాన...
పన్నుల పెంపుదలతో జనాన్ని బాదడంలో దేశంలోనే రికార్డు సృష్టించిన జగన్ సర్కార్ జూన్ ఒకటి నుంచి మరో బాదుడు కార్యక్రమం మొదలు పెట్టనుంది. రాష్ట్రంలో భూముల విలువ పెంపును భారీగా పెంచనుంది. దీంతో 15...
ఖండాంతరాలలో ప్రధానమంత్రి ఖ్యాతి దశ దిశలా వెలుగొందుతుంటే, దేశం నగుబాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్మాద చర్యలు కారణం కావచ్చునని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని చితకబాదిన ఘటనను మిలిటరీ...
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నామ మాత్రపు షరతులతో కూడిన బెయిలు మంజూరిపై సిబిఐ తక్షణమే...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీని విచారించేందుకు పలుమార్లు నోటీసులు...
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. అధికార, విపక్షాలు ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే… హ్యాట్రిక్ కోసం...