34.2 C
Hyderabad
May 16, 2024 19: 02 PM
Slider హైదరాబాద్

జ‌వాన్ మ‌ర‌ణం సీఎం దిగ్భ్రాంతి..

mahesh jawan

సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు.

జవాన్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రూ. 50లక్షల ఆర్థిక సాహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయస్తామని వెల్లడించారు.

Related posts

చిల‌క‌ల గుట్ట‌ను సంద‌ర్శించిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

కేంద్రం నిధులకు బొమ్మా బొరుసు

Satyam NEWS

కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టేందుకే రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర

Satyam NEWS

Leave a Comment