28.7 C
Hyderabad
May 5, 2024 08: 50 AM
Slider కడప

వైఎస్సాఆర్ సీపీ నాయ‌కుల పాద‌యాత్ర‌

ysrcp

సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి మూడు సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా సంఘీభావంగా….

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు అందులో భాగంగా….

కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు ఉదయం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల గ్రామం నుండి పార్నపల్లి వద్ద ఉన్న చిత్రావతి డ్యామ్ వరకు పాదయాత్ర చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”

Satyam NEWS

కొని తెచ్చుకుంటున్న వ్యతిరేకతతో విలవిల

Satyam NEWS

పోలీసులతో సమానంగా హోంగార్డుల సేవలు

Satyam NEWS

Leave a Comment