సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి మూడు సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా సంఘీభావంగా….
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు అందులో భాగంగా….
కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు ఉదయం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల గ్రామం నుండి పార్నపల్లి వద్ద ఉన్న చిత్రావతి డ్యామ్ వరకు పాదయాత్ర చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.