వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, ప్రస్తుతం బిఆర్ ఎస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి లేదని ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. 1956 కంటే ముందు వాల్మీకులు ఎస్టీ...
పార్లమెంట్ ఉభయసభల్లో ఐదో రోజు కూడా అదాని-హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై ఆందోళన కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు చర్చ కోరుతూ ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇస్తూ.. చర్చకు పట్టు...
అంతర్గత విబేధాలతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత నెల 23 న బీఆర్ఎస్...
ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ను నష్టపరచాలని , తన సొంత ఎజెండాతో ముందుకు పోతున్నమాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆటలు సాగనివ్వమని ఖమ్మం జిల్లా బీఆర్ యస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా...
కామారెడ్డిలో భారతీయ జనతాపార్టీ మరో పోరుకు సిద్ధమైంది. డ్వాక్రా సంఘాల మహిళలకు రావాల్సిన పావలా వడ్డీ, అభయహస్తం డబ్బులపై ఈ నెల 30 నుంచి 10 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలకు...
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు జిల్లాలను తాకుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్...
ఇక ప్రతి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా పని చేయనుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆదివారం భూపాలపల్లిలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో పాల్గొని...
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం వెళ్ళే దారిలో ములుగు మండలం లోని జాకారం...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం రాజకీయాలు రసవతరంగా ఉంటాయి. రాష్ట్ర రాజకీయాలు ఓ విధంగా ఉంటే కొల్లాపూర్ రాజకీయాలు మరో విధంగా ఉన్నాయి. అక్కడ పార్టీల కన్నా నాయకులకే ప్రజలు ప్రాముఖ్యత...
ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసినముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశ ప్రజలను మోసం చేయడానికి వెళుతున్నాడని నాగర్ కర్నూల్ జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు రామ్ యాదవ్ అన్నారు. జనవరి...