సకాలంలో ఫిర్యాదు చేస్తే సైబరు నేరాలను ఛేదించవచ్చు
సైబర్ నేరాల పై సకాలంలో ఫిర్యాదు చేస్తే నేరాల మిస్టరీని చేధించవచ్చునని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు. సైబరు నేరాలను నియంత్రించుట, దర్యాప్తును వేగవంతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పోలీసు అధికారులు,...