24.7 C
Hyderabad
May 20, 2024 02: 40 AM

Tag : Cyber Crime

Slider ప్రత్యేకం

సకాలంలో ఫిర్యాదు చేస్తే సైబరు నేరాలను ఛేదించవచ్చు

Satyam NEWS
సైబర్ నేరాల పై సకాలంలో ఫిర్యాదు చేస్తే నేరాల మిస్టరీని చేధించవచ్చునని  విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు. సైబరు నేరాలను నియంత్రించుట, దర్యాప్తును వేగవంతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పోలీసు అధికారులు,...
Slider ప్రత్యేకం

సైబర్ నేరాలపై ఫిర్యాదుల నెంబర్ ఇక 1930

Satyam NEWS
సైబర్‌ నేరాల ఫిర్యాదులు స్వీకరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబరు 155260 మారింది. ఇకపై ‘1930’ టోల్‌ఫ్రీ నంబరుగా కొనసాగనుంది. ఇప్పటివరకూ పనిచేస్తున్న నంబరును డయల్‌ చేసేందుకు అసౌకర్యంగా ఉందంటూ...
Slider విజయనగరం

విజయనగరం జిల్లా మత్స్యకార గ్రామాల్లో పోలీసుల చైతన్య కార్యక్రమం

Satyam NEWS
సైబర్ నేరాల పట్ల మారుమూల గ్రామాల్లో సైతం అవగాహన కల్పించేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పూసపాటి రేగ మండలం రెల్లివలసలో   నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో జిల్లా...
Slider ముఖ్యంశాలు

సైబరు నేరాల నియంత్రణకు సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్. సహకారంతో ప్రత్యేక శిక్షణ

Satyam NEWS
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న సైబరు నేరాల నియంత్రణ, దర్యాప్తుకు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబరు ఇంటిలిజెన్సు అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ సహకారంతో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు విజయనగరం...
Slider మహబూబ్ నగర్

సైబర్ నేరాలను అరికట్టేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా నాగర్ కర్నూల్ జిల్లా ఎంపిక

Satyam NEWS
సైబర్ నేరాలను అరికట్టడానికి నాగర్ కర్నూల్ ఎస్ పి తీసుకున్న చర్యలను పరిశీలించిన తెలంగాణ డిజిపి ఆ జిల్లాను సైబర్ నేరాలను అరికట్టే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ప్రతి గ్రామం లోని...
Slider ముఖ్యంశాలు

సైబర్ నేరాల కట్టడికి ఆధునికీకరణ దశలో అడుగులు

Satyam NEWS
సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజలకు నూతన పరిజ్ఞాన ప్రయోజనాలను వివరించి చైతన్య పర్చాలను రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆదిలాబాద్ జిల్లా...
Slider వరంగల్

సైబర్ క్రైమ్ కేసు ఛేదించిన ములుగు పోలీసులు

Satyam NEWS
ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన సైబర్ నేరానికి సంబంధించిన కేసును విజయవంతంగా పరిష్కరించి మూడు లక్షల 50 వేల రూపాయలు రికవరీ చేసినట్లు ములుగు ఏఎస్పి పోతరాజు సాయి చైతన్య తెలిపారు....
Slider ముఖ్యంశాలు

సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా సైబర్ క్రైం యూనిట్స్

Satyam NEWS
పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ వారియర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు. సోమవారం పోలీస్...
Slider ప్రత్యేకం

సైబర్ నేరాలపై అవగాహనకు షార్ట్ ఫిల్మ్ విడుదల

Satyam NEWS
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ ఫిల్మ్ అండ్ టీవీ యాక్టర్స్ ధన్ రాజ్, వేణు నటించిన షార్ట్ ఫిల్మ్ ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ తన ఛాంబర్...
Slider హైదరాబాద్

సైబర్ రక్షణ కోసం ఇన్ స్టా గ్రామ్ లో రాఖీ ఛాలెంజ్ నేడు

Satyam NEWS
సైబర్ స్పేస్ లో మీరు బాగా ఇష్టపడే వారు సురక్షితంగా ఉండాలని భావిస్తున్నారా? అయితే తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం ఇన్ స్టా గ్రాం లో నేడు నిర్వహిస్తున్న రాఖీ ఛాలెంజ్...