సైబర్ నేరాలపై నాగర్ కర్నూల్ SP కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ లో live webinar కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ సూచనల మేరకు అడిషనల్ SP CH రమేశ్వర్ ఆధ్వర్యంలో...
విజయనగరం జిల్లా కలెక్టర్ ,ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూర్య కుమారి ప్రజలకు, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. జిల్లాలోనూ, ఇతర చోట్ల తన బంధువులు, సన్నిహితులమని చెప్పుకొంటూ ప్రభుత్వ అధికారులు, ఇతరుల నుండి...
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని,అప్పుడే అటువంటి నేరాలను అరికట్టవచ్చని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సిఐ నాగార్జున గౌడ్ అన్నారు. మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలతో సైబర్...
రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు పదేపదే చెబుతున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డిలో ఇద్దరి నుంచి 73500 రూపాయలను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. దాంతో బాధితులు...
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్పై ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ మహిళను ముంబై సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. థానే నివాసి అయిన ఈ...
ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని ఆన్ లైన్, ఇన్ స్టెంట్ లోన్ పేరిట రుణాలిస్తామంటూ మాయమాటలు చెప్పి మోసగాళ్ల బారిన పడవద్దని వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్...
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యమని వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ పంక్షన్ హాలులో ”...
బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను ఐనవోలు పోలీసులు అరెస్టు చేసారు. ఈ సంఘటనలో పోలీసులు మనోజ్ సైస్వాల్ అజంఘడ్, యూపీ, జ్ఞానేంద్ర యాదవ్, అజంఘడ్, యూపి,...
ప్రజలు సైబర్ నేరాల పడితే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి మంగళ వారం ఒక...