40.2 C
Hyderabad
April 29, 2024 15: 02 PM

Tag : Telangana DGP

Slider హైదరాబాద్

సీఐడీ అధికారి కేశవులుకు నగదు బహుమతి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో సీఈవో టీమ్ తో కలిసి ఫంక్షనల్ వర్టికల్స్ సిస్టమ్ ను సమర్ధవంతంగా అమలు చేసినందుకు సీఐడి అధికారి బిజ్జ కేశవులు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నుంచి నగదు బహుమతి అందుకున్నారు....
Slider మహబూబ్ నగర్

సైబర్ నేరాలను అరికట్టేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా నాగర్ కర్నూల్ జిల్లా ఎంపిక

Satyam NEWS
సైబర్ నేరాలను అరికట్టడానికి నాగర్ కర్నూల్ ఎస్ పి తీసుకున్న చర్యలను పరిశీలించిన తెలంగాణ డిజిపి ఆ జిల్లాను సైబర్ నేరాలను అరికట్టే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ప్రతి గ్రామం లోని...
Slider వరంగల్

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలి: డిజిపి

Satyam NEWS
తెలంగాణ డిజిపి ఎం.మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి పాల్గొన్నారు....
Slider ప్రత్యేకం

తీన్మార్ మల్లన్నకు పోలీసు వేధింపులపై డీజీపీకి నోటీసు

Satyam NEWS
తీన్మార్ మల్లన్న పై పోలీసులు జరుపుతున్న వరుస దాడులు పై బీసీ కమిషన్ సీరియస్ గా ఉన్న సీరియస్ గా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 29 ఉదయం 11 గంటలకు...
Slider ఖమ్మం

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది

Satyam NEWS
ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది అని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అడ్డగూడురు పోలీస్ స్టేషన్ ఘటనలో ఖమ్మం నగరంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ కిరణ్ ను...
Slider ముఖ్యంశాలు

కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Satyam NEWS
నమోదు అయిన ప్రతి కేసులో నాణ్యతతో కూడిన దర్యాప్తు (క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్)  చేయడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని రాష్ట్ర  డీజీపీ యం. మహేంద్రరెడ్డి అన్నారు. హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
Slider ఆదిలాబాద్

బైంసా అల్లర్ల పై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి

Satyam NEWS
ఈ నెల 7వ తేదీన నిర్మల్ జిల్లా బైంసా లో జరిగిన అల్లర్ల ఘటన లో విద్రోహ శక్తులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపు రావు అన్నారు. బుధవారం బీజేపీ...
Slider తెలంగాణ

రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam NEWS
నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో...