తెలంగాణ రాష్ట్రంలో సీఈవో టీమ్ తో కలిసి ఫంక్షనల్ వర్టికల్స్ సిస్టమ్ ను సమర్ధవంతంగా అమలు చేసినందుకు సీఐడి అధికారి బిజ్జ కేశవులు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నుంచి నగదు బహుమతి అందుకున్నారు....
సైబర్ నేరాలను అరికట్టడానికి నాగర్ కర్నూల్ ఎస్ పి తీసుకున్న చర్యలను పరిశీలించిన తెలంగాణ డిజిపి ఆ జిల్లాను సైబర్ నేరాలను అరికట్టే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ప్రతి గ్రామం లోని...
తెలంగాణ డిజిపి ఎం.మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి పాల్గొన్నారు....
ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది అని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అడ్డగూడురు పోలీస్ స్టేషన్ ఘటనలో ఖమ్మం నగరంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ కిరణ్ ను...
నమోదు అయిన ప్రతి కేసులో నాణ్యతతో కూడిన దర్యాప్తు (క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్) చేయడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని రాష్ట్ర డీజీపీ యం. మహేంద్రరెడ్డి అన్నారు. హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
ఈ నెల 7వ తేదీన నిర్మల్ జిల్లా బైంసా లో జరిగిన అల్లర్ల ఘటన లో విద్రోహ శక్తులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపు రావు అన్నారు. బుధవారం బీజేపీ...
నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో...