వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన గడ్డం సింధు ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించి సత్తా చాటింది. గ్రామానికి చెందిన గడ్డం భీమన్న సాధారణ రైతు. తన...
అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్రలో 600 మంది రైతులు మొదటి నుంచి చివరి వరకు...
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వలన రైతాంగం వేసిన పత్తి, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిని ఎర్రబడి పోయాయని అధిక తేమ శాతం వలన చీడ పీడలు వచ్చి దాని నివారణ కోసం రైతాంగం...
ఎర్ర బంగారం(మిర్చి) ఘాటెక్కింది. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పైపైకి దూసుకెళ్లింది. నిన్నటి వరకు రూ.25 వేల నుంచి రూ.28...
*మంత్రి , అధికారులకు తుమ్మల ఫోన్ *ఎపి కంటే మెరుగైన పరిహారం ఇస్తామని హామీ గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యానవన పంటభూములు పోగొట్టుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని...
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు పంజాబ్లో చేదు అనుభవం ఎదురైంది. రోపార్లో ఆమె కారును అడ్డగించారు అన్నదాతలు. రైతు నిరసనలపై ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్నదాతలు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు...
ఏపీ సీఎం జగన్ రైతులకు ధీమా కలిగించే విధంగా బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయం నుంచీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకం క్రింద విజయనగరం జిల్లాలో...
సంక్షేమంలో రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు...
రైతులకు సంకెళ్లు వేసిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వివిధ కేసులలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 43 మందిని నరసరావుపేట సబ్ జైల్ నుండి గుంటూరు జిల్లా జైలుకు తరలించే క్రమంలో వారి చేతులకు...
తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ ఎర్ర జెండా అండతో నాడు వీరోచిత పోరాటం చేసిందని, నేడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా...