28.2 C
Hyderabad
May 8, 2024 23: 36 PM

Tag : Farmers

Slider నిజామాబాద్

బిచ్కుందలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగ విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి కొనుగోలు...
Slider నిజామాబాద్

వరి పంటకు వస్తున్న తెగుళ్లపై రైతుల ఆందోళన

Satyam NEWS
బిచ్కుంద  మండలంలోని వాజిద్ నగర్ గ్రామంలో వరి పైరుకు ఏదో గుర్తు తెలియని చీడ తగిలి పంట ఎండి పోతుందంటూ కొందరు రైతులు వ్యవసాయ అధికారి  పోచయ్య ఎడిఎ ఆంజనేయులు దృష్టికి శనివారం  తీసుకొచ్చారు....
Slider కడప

దోస పంట సాగు చేసిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS
కడప జిల్లాలో దోస పంట సాగుచేసిన రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం పాత కడప పొలం పల్లె గ్రామాల్లో...
Slider నిజామాబాద్

సపోర్టు: శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని పుల్కల్ పెద్దదేవాడ పెద్ద దడిగి గ్రామాల్లో  శనగ కొనుగోలు కేంద్రాలను ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొనుగోలు కేంద్రాలు బిచ్కుంద మండల కేంద్రంలోని ఉండేవని...