36.2 C
Hyderabad
May 8, 2024 15: 24 PM

Tag : Farmers

Slider మహబూబ్ నగర్

రైతులను చూసి పైశాచికానందం పొందుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం .

Bhavani
రాష్ట్రంలో వ్యవసాయ రైతులను చూసి బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జీ.మణికుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ, ఇటిక్యాల మండల పరిధిలోని జింకలపల్లి గ్రామంలో పార్టీ శ్రేణులతో...
Slider ఖమ్మం

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Bhavani
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామం,...
Slider వరంగల్

రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

Bhavani
రైతుకు అన్ని విధాలుగా అండగా ఉండడమే కాకుండా కష్ట సమయంలో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వంగపహాడ్ ప్రాథమిక...
Slider ఖమ్మం

అన్నదాతకు అండగా ఉంటాం

Bhavani
ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్య పడొద్దని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో ధాన్యం కొనుగొళ్ళుపై పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, డిఆర్డీఓ, జిజిసి,...
Slider కరీంనగర్

తెలంగాణ లో చురుగ్గా ధాన్యం కొనుగోలు

Bhavani
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి సేకరణ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్...
Slider కృష్ణ

మాండోస్ తుఫాన్ కు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోండి

Bhavani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని మాండూస్ తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసిందని ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. చేతికి వచ్చిన పంట ఇలా నీటిపాలు అవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆయన అన్నారు. వరి,...
Slider పశ్చిమగోదావరి

ధాన్యం కొనుగోలు కు సంచుల కొరత

Bhavani
ఏలూరు జిల్లాలో సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సంచులు కొరత ఏర్పడింది. దీంతో రైతులు సొసైటీల ధాన్యం తరలించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రైతుల ఇబ్బందులు చూసి ధాన్యం సేకరించే సొసైటీల సంచులు...
Slider వరంగల్

రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి

Bhavani
ధరణి పోర్టల్ రద్దు చేయాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలోని డి ఎల్ ఆర్ గార్డెన్ నుండి ఎడ్ల బండ్లు,ట్రాక్టర్లతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి...
Slider గుంటూరు

అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్ర రైతాంగం

Bhavani
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ వ్యతిరేక విధానాలు మూలంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు కుటుంబాలు పూర్తి సంక్షోభంలో కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం...
Slider నెల్లూరు

రైతుల పేరెత్తే అర్హతే జగన్ రెడ్డికి లేదు

Bhavani
రైతు భక్షక కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు మారాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గత ఏడాది ఖరీఫ్ లో 40.31 లక్షల టన్నుల ధాన్యం...