రైతులను చూసి పైశాచికానందం పొందుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం .
రాష్ట్రంలో వ్యవసాయ రైతులను చూసి బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జీ.మణికుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ, ఇటిక్యాల మండల పరిధిలోని జింకలపల్లి గ్రామంలో పార్టీ శ్రేణులతో...