31.2 C
Hyderabad
May 18, 2024 18: 37 PM

Tag : Justice for Disha

Slider ప్రత్యేకం

ఎన్ కౌంటర్ స్థలిలో చెల్లాచెదరుగా మృతదేహాలు

Satyam NEWS
చటాన్ పల్లి జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ కింద, ఎక్కడైతే దిశను దారుణంగా కాల్చేశారో, అక్కడికి సరిగ్గా 300 మీటర్ల దూరంలో నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెల్లాచెదరుగా పడి కనిపిస్తున్నాయి....
Slider జాతీయం

హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి

Satyam NEWS
ఉత్తర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్ పి అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ లో మహిళల పట్ల అత్యాచారాలు పెరిగిపోయాయని పోలీసులంటే కూడా భయం...
Slider హైదరాబాద్

అక్కడికక్కడే మృతి చెందిన నలుగురు నిందితులు

Satyam NEWS
గత నెల 27వ తేదీన దిశపై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే. అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్...
Slider సంపాదకీయం

సెల్యూట్ టు విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్

Satyam NEWS
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్…. ఈ పేరు ఇప్పుడు మారుమోగి పోతున్నది. దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు దిశను అతి కిరాతకంగా...
Slider ప్రత్యేకం

త్వరత్వరగా సాగుతున్న దిశ కేసు దర్యాప్తు

Satyam NEWS
దిశ హత్య కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు తదుపరి విచారణ వేగంగా పూర్తి చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా నిందితుల...
Slider మెదక్

నేరాలలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ

Satyam NEWS
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద నాయకత్వంలో పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో మంగళవారం పెద్ద ఎత్తున ప్రదర్శన, ధర్నా జరిగింది. ఈ సందర్బంగా మూడు డిమాండ్లతో మహిళలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో...
Slider ప్రత్యేకం

దిశపై దారుణ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్టు

Satyam NEWS
దిశను హతమార్చిన దుర్మార్గుల కన్నా దారుణంగా ప్రవర్తించిన ఒక నీచుడిని పోలీసులు అరెస్టు చేశారు. దిశ పట్ల జరిగిన ఘోరానికి దేశవ్యాప్తంగా అందరూ తల్లడిల్లుతున్న నేపథ్యంలో అలానే జరగాలి, తగిన శాస్తి జరిగింది అంటూ...
Slider మెదక్

దిశ సంఘటన ఎంతో బాధ కలిగించింది

Satyam NEWS
దిశా పై జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి హరీష్ రావు అన్నారు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి. మగ పిల్లలకు సంస్కారంతో కూడిన విద్య అందించాలి....
Slider గుంటూరు

దిశ హత్యపై సత్తెనపల్లిలో విద్యార్ధుల నిరసన

Satyam NEWS
దిశ హత్యను నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో విద్యార్థుల వినూత్న నిరసన చేపట్టారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సత్తెనపల్లి పురవీధుల్లో విద్య సంస్థల విద్యార్థులు నిరసన...
Slider తెలంగాణ

కృష్ణా నదిలో జస్టిస్ ఫర్ దిశ అస్థికల నిమజ్జనం

Satyam NEWS
దారుణ హత్యకు గురైన జస్టిస్ ఫర్ దిశ అస్తికలను ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు నేడు కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ముందుగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలుక ఇటిక్యాల మండలం బీచుపల్లి...