దిశ దారుణ హత్యపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆమె అన్నారు. తన కుమార్తె 2012 డిసెంబర్ 29న ఇదే విధంగా...
కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు. మహిళలపై...
మీడియా ఆవేశంలో ఉంది. గత రెండు మూడు రోజులుగా శంషాబాద్ కేసుకు సంబంధించి అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ ఆవేశంలో ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరు రాయకూడదని, కుటుంబానికి సంబంధించిన వివరాలు వెల్లడించకూడదనే మీడియా...