30.7 C
Hyderabad
May 5, 2024 03: 55 AM

Tag : Justice for Disha

Slider జాతీయం

నా లాగా న్యాయం కోసం ఎదురు చేసే పరిస్థితి వద్దు

Satyam NEWS
దిశ దారుణ హత్యపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆమె అన్నారు. తన కుమార్తె 2012 డిసెంబర్ 29న ఇదే విధంగా...
Slider జాతీయం

కేవలం చట్టాలు చేస్తేనే బాధితులకు న్యాయం జరగదు

Satyam NEWS
కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు. మహిళలపై...
Slider ప్రత్యేకం ముఖ్యంశాలు

శంషాబాద్‌ కేసులో బాధితురాలి పేరు మార్పు

Satyam NEWS
మీడియా ఆవేశంలో ఉంది. గత రెండు మూడు రోజులుగా శంషాబాద్ కేసుకు సంబంధించి అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ ఆవేశంలో ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరు రాయకూడదని, కుటుంబానికి సంబంధించిన వివరాలు వెల్లడించకూడదనే మీడియా...