దిశ తల్లిదండ్రుల గురించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డఫేదార్ శోభ. దిశ కేసులో ఆమె మాట్లాడిన మాటలు అత్యంత బాధ్యతా రహితమైనవి గా చెప్పవచ్చు. అంతే...
దిశకు అన్యాయం జరిగిన తర్వాత కన్నా ఆ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత చాలా గొంతులు లేస్తున్నాయి. మానవత్వానికి వారే ప్రతినిధులైనట్లు వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ‘పోలీసులు ఎంత అన్యాయం చేశారు’...
జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ముందు హాజరు కావడానికి నిరాకరించిన దిశ తండ్రి సోదరిని పోలీసులు ఎట్టకేలకు ఓప్పించి వాగ్మూలం ఇచ్చేలా చేశారు. దిశ హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ తన...
పోలీసులు సరదాకు ఎన్ కౌంటర్ చేస్తారా? దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల సంఘాలు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే ఈ ప్రశ్న వేయడం సబబు అనిపిస్తున్నది. ఎన్ కౌంటర్ చేయడం...
దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాలేదు. అదే రోజు మారుమూల పల్లెలో దారణంగా అత్యాచారానికి గురైన ఒక వివాహిత మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటనలో...
దిశా హత్య నిందితుల ఎన్ కౌంటర్ విషయం హైకోర్టు కు చేరింది. సాయంత్రం 6గంటలకు అందిన వినతిపత్రంపై స్పందించిన హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. హైకోర్టులో విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్...
దిశ హత్య కేసు నిందితులు పారిపోవడమే కాకుండా తమపై రాళ్లతో దాడి చేసినందువల్లే పోలీసులు కాల్పులు జరిపారని పోలీసు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్కౌంటర్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల చావుతో దిశకు న్యాయం జరిగిందంటూ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సోషల్ మీడియా వేదికగా...
దిశ నిందితుల ఎన్ కౌంటర్ స్థలం నుంచి అధికారికంగా వాస్తవ పరిస్థితిని DMHO శ్రీనివాస్ నాయక్ వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో నాలుగు మృతదేహాలు 20 నుంచి 30 అడుగుల దూరంలో పడి...
ఎన్ కౌంటర్ చేసిన దిశ హత్య కేసు నిందితులకు అదే స్థలంలో పోస్టు మార్టం కూడా పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి జనాలు తండోపతండాలుగా చేరుకున్నారు. సంఘటన స్థలంలో సైబరాబాద్...