28.7 C
Hyderabad
May 5, 2024 08: 58 AM

Tag : Justice for Disha

Slider ప్రత్యేకం

దిశ తల్లిదండ్రులపై టిఆర్ఎస్ నాయకురాలి దారుణ వ్యాఖ్యలు

Satyam NEWS
దిశ తల్లిదండ్రుల గురించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డఫేదార్ శోభ. దిశ కేసులో ఆమె మాట్లాడిన మాటలు అత్యంత బాధ్యతా రహితమైనవి గా చెప్పవచ్చు. అంతే...
Slider సంపాదకీయం

జస్టిస్ ఫర్ దిశ: ఉపేంద్రా అతితెలివి ప్రదర్శించవద్దు

Satyam NEWS
దిశకు అన్యాయం జరిగిన తర్వాత కన్నా ఆ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత చాలా గొంతులు లేస్తున్నాయి. మానవత్వానికి వారే ప్రతినిధులైనట్లు వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ‘పోలీసులు ఎంత అన్యాయం చేశారు’...
Slider తెలంగాణ

దిశ తండ్రి సోదరిని కూడా వదలని మానవ హక్కులు

Satyam NEWS
జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్ఆర్‌సీ) ముందు హాజరు కావడానికి నిరాకరించిన దిశ తండ్రి సోదరిని పోలీసులు ఎట్టకేలకు ఓప్పించి వాగ్మూలం ఇచ్చేలా చేశారు. దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఎన్‌హెచ్ఆర్‌సీ తన...
Slider సంపాదకీయం

గన్ పాయింట్: కాలం చెల్లిన వాదనలతో కాలక్షేపం ఎందుకు?

Satyam NEWS
పోలీసులు సరదాకు ఎన్ కౌంటర్ చేస్తారా? దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై  మానవ హక్కుల సంఘాలు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే ఈ ప్రశ్న వేయడం సబబు అనిపిస్తున్నది. ఎన్ కౌంటర్ చేయడం...
Slider ప్రత్యేకం

టేకు లక్ష్మి న్యాయం కోసం ఎంతకాలం ఎదురు చూడాలి?

Satyam NEWS
దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాలేదు. అదే రోజు మారుమూల పల్లెలో దారణంగా అత్యాచారానికి గురైన ఒక వివాహిత మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటనలో...
Slider తెలంగాణ

హైకోర్టుకు చేరిన ఎన్ కౌంటర్ అంశం

Satyam NEWS
దిశా హత్య నిందితుల ఎన్ కౌంటర్ విషయం హైకోర్టు కు చేరింది. సాయంత్రం 6గంటలకు అందిన వినతిపత్రంపై స్పందించిన హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. హైకోర్టులో విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌...
Slider తెలంగాణ

మాపై రాళ్లతో దాడి చేశారు: అందుకే ఫైరింగ్

Satyam NEWS
దిశ హత్య కేసు నిందితులు పారిపోవడమే కాకుండా తమపై రాళ్లతో దాడి చేసినందువల్లే పోలీసులు కాల్పులు జరిపారని పోలీసు కమిషనర్ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్‌...
Slider జాతీయం

హైదరాబాద్‌ పోలీసులపై ప్రశంసల వెల్లువ

Satyam NEWS
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల చావుతో దిశకు న్యాయం జరిగిందంటూ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సోషల్‌ మీడియా వేదికగా...
Slider ప్రత్యేకం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో వాస్తవ పరిస్థితి ఇది

Satyam NEWS
దిశ నిందితుల ఎన్ కౌంటర్ స్థలం నుంచి అధికారికంగా వాస్తవ పరిస్థితిని DMHO శ్రీనివాస్ నాయక్ వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో నాలుగు మృతదేహాలు 20 నుంచి 30 అడుగుల దూరంలో పడి...
Slider తెలంగాణ

ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలోనే పోస్ట్‌మార్టం

Satyam NEWS
ఎన్ కౌంటర్ చేసిన దిశ హత్య కేసు నిందితులకు అదే స్థలంలో పోస్టు మార్టం కూడా పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి జనాలు తండోపతండాలుగా చేరుకున్నారు. సంఘటన స్థలంలో సైబరాబాద్...