32.7 C
Hyderabad
April 27, 2024 01: 09 AM

Tag : Krishna River

Slider ఆధ్యాత్మికం

చింతరేవుల శ్రీఆంజనేయస్వామి కి పట్టు పీతాంబరాలు సమర్పణ

Bhavani
పవిత్ర కృష్ణానది తీరాన శ్రీ వ్యాసరాలచే ప్రతిష్టించబడిన పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి వారికి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.గద్వాల కు చెందిన వకీల్ వెంకట్రావు, కమలాదేవి దంపతుల కుమారుడు మాజీ...
Slider ఆధ్యాత్మికం

11న బీచుపల్లి శ్రీ కోదండరామ స్వామి కల్యాణ మహోత్సవం

Bhavani
బీచుపల్లి పుణ్య క్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో 11వ తేదీన ఆదివారం పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతా రాములవారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల...
Slider ముఖ్యంశాలు

మహంకాళి గూడెం వద్ద కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు

Murali Krishna
కృష్ణ నదిలో స్నానానికి వెళ్ళి ఇద్దరు గల్లంతయారు. సూర్యపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా దర్శనానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వాసులు మహంకాళి గూడెం  పుష్కర్ ఘాటులో  స్థానానికి...
Slider ముఖ్యంశాలు

ఉరకలేస్తున్న కృష్ణమ్మ

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల్లో క‌ృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం కృష్ణా నదికి పోటెత్తుతోంది. దాంతో నది ప్రవాహం ఉధృతంగా మారింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర జలాశయానికి వరద...
Slider రంగారెడ్డి

పి ఆర్ ప్రాజెక్ట్ ను పరిశీలించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు

Satyam NEWS
పనులను నిలిపివేసి ఎక్కడికక్కడ జాగ్రత్త పడిన కాంట్రాక్టర్స్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై కోర్టు స్టే ఇచ్చిన కానీ పనులు జరుగుతున్నాయని సమాచారంతో  కృష్టానది యాజమాన్య బృందం బుధవారం పర్యటించి, పరిశీలించింది. ప్రాజెక్టు అధికారులతో పీఎల్‌ఆర్‌ఐ...
Slider కృష్ణ

కృష్ణానది వరదలో చిక్కుకున్న ఇసుక లారీ డ్రైవర్లు కూలీలు

Satyam NEWS
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లారీ డ్రైవర్లు, ఇసుక కూలీలు కృష్ణానదిలో చిక్కుకున్నారు. సుమారు 150 మంది డ్రైవర్లు కూలీలు రోజువారీ ప్రభుత్వ ఇసుక రీచ్ నుండి తవ్వకాల నిమిత్తం కృష్ణా నది...
Slider ముఖ్యంశాలు

కృష్ణానది నిండుకుండలా మారడంతో సంతోషం వ్యక్తం చేసిన మాజీమంత్రి

Satyam NEWS
సోమశిల కృష్ణా నది నిండుకుండలా మారింది అంటే చాలు దూర ప్రాంతాల నుండి పర్యాటకులు సోమశిల కు వస్తారు. నేడు సోమశిల పర్యాటక కేంద్రంగా మారింది అంటే దానికి కారణం మాజీ మంత్రి జూపల్లి...
Slider ముఖ్యంశాలు

వరద ఉధృతితో జూరాల ప్రాజెక్ట్ 47 గేట్లు ఎత్తివేత

Satyam NEWS
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణానది ఉరకలెత్తుతున్నది. దాంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాలలో పెరుగుతున్న నీటి మట్టం కారణంగా అధికారులు 47 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల...
Slider ప్రత్యేకం

నీటి వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కృష్ణాజలాల పంపిణీ విషయంలో, ఈ జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టులు అక్రమమంటూ రెండు రాష్ట్రాలు రచ్చకెక్కాయి. రెండు రాష్ట్రాలు...
Slider ప్రత్యేకం

ఆంధ్రా సమాజానికి అన్యాయం చేస్తున్న తెలంగాణ దొర

Satyam NEWS
ఆంధ్రా రైతులపై కడుపు మంటతో కృష్ణానదీ జలాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సముద్రం పాలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పులిచింతలలో...